తిరుమల, జూన్, 20: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 16 టీటీడీ కళ్యాణమండపాలు నిర్మిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఏడుకొండల్లోని అంజనాద్రి కొండలే హనుమ జన్మస్థలం అని మనం నమ్ముతున్నాము. ఆంజనేయుడు జన్�
ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ | తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేటి ప్రత్యే వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టింది.
ఆలయ నిర్మాణానికి భూమిపూజ | కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగింది.
తిరుమల, జూన్ 9: ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ రామాయణంలోని యుద్ధకాండను జూన్ 11వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు తిరుమలలోని వసంత మండపంలో పారాయణం
తిరుమల, మే 28: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడవారధి ఫ్లైఓవర్ ను అలిపిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక�
తిరుమల, మే 27: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ప్రమతి సాఫ్ట్వేర్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ పిఎస్.జయరాఘ
తిరుచానూరు,మే 27: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు గురువారం ముగిశాయి. కోవిడ్ -19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే �
తిరుపతి, మే 23: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహించ�
నేటి నుంచి కొవాగ్జిన్ రెండోడోసు | తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఉద్యోగులకు రెండురోజులపాటు కొవాగ్జిన్ రెండోడోసు టీకా వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ, రేపు ఉద్యోగులకు టీకాలు వేయన
శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేయాలని నిర్ణయించింది.