TTD Board Member | టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ సెక్రటరీ వి.వినయ్ చంద్ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీక�
TTD | తిరుమల, తిరుపతి దేవస్థానం సిబ్బంది హిందూ సంప్రదాయాలకు కట్టుబడి ఉండాలన్న బోర్డు నిబంధనను ఉల్లంఘిస్తూ హిందూయేతర మత కార్యకలాపాలు నిర్వహిస్తున్న 18 మంది ఉద్యోగులపై టీటీడీ చర్యలు తీసుకుంది.
TTD Emergency meeting | వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, సమీక్ష అనంతరం శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
మాజీ మంత్రి, బీసీ నేత శ్రీనివాస్ గౌడ్పై అక్రమ కేసు నమోదుకు టీటీడీ బోర్డు యోచిస్తున్నట్టు తెలుస్తున్నదని, అలా జరిగితే సహించేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరిం�
TTD | టీటీడీ నూతన పాలక మండలిలో మరో సభ్యుడికి ఏపీ ప్రభుత్వం చోటు కల్పించింది. బీజేపీ నేత భానుప్రకాశ్రెడ్డికి పాలక సభ్యుడిగా దేవాదాయ శాఖ చేర్చింది. ఇప్పటికే టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని నియమిస్తూ.. 24 మంది
తనకు ‘రెండు తెలుగు రాష్ట్రాలు.. రెండు కండ్లు’ అని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు .. రెండు కండ్లు అంటే అర్థమేంటని ప్రశ్నించారు.
తెలంగాణ నుంచే వెళ్లే భక్తుల కోసం తిరుమల కొండపై ప్రత్యేక సత్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ భక్తులకు తిరుమలలో మెరుగైన సౌకర్యాలు కల్పించేలా, మన రాష్ట్రం నుంచి జారీ అయ్యే సిఫ�
TTD | శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా తయారు చేయించిన మంగళసూత్రాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి విక్రయించనున్నది. అలాగే లక్ష్మీకాసులను సైతం తయారు చేసి విక్రయించనున్నట్లు తిరుమల తిరుపతి దేవ�
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.5వేలకోట్లు దాటింది. రూ.5,141.74 కోట్ల అంచనాలతో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టగా.. రూ.5,122.80 కోట్ల బడ్జెట్కు పాలకవర్గం ఆమోదించింది. ఇంజినీరింగ్ విభాగానికి రూ.350 కో�
టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేరచరిత్ర, లికర్ వ్యాపారులను బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు పిటిషన్ వేశ�
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దాదాపు 10 గంటల సమయం...
ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలను టీటీడీ బోర్డు శనివారం వెల్లడించింది. ఆగస్టు నెల విశేష పర్వదినాల జాబితా ప్రకారం ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు...