TSSPDCL | విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్పంపిణీ సంస్థ ( TSSPDCL) మొబైల్ యాప్ను(Mobile app) ఆధునీకరించింది(New features). గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ డిమాండు గణనీయంగా పెరుగుతుండ�
రాష్ట్రంలో అమలవుతున్న ‘గృహజ్యోతి’ (200 యూనిట్ల ఉచిత విద్యుత్తు) పథకానికి ఆమోదం తెలుపుతూ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ఈఆర్సీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Supreme court | నియామకాల్లో నిబంధనలు పాటించని కారణంగా అవకాశాన్ని కోల్పోయిన 8 మందికి ఉద్యోగాలివ్వాలని సుప్రీంకోర్టు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్పీస్పీడీసీఎల్)ను ఆదేశించింది. తన పరిధిలోని ఏఈ, జ�
జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం 2019లో టీఎస్ఎస్పీడీసీఎల్ జారీచేసిన నోటిఫికేషన్లో ఇప్పటికీ భర్తీ చేయని 550 పోస్టులను పాత జిల్లాల ప్రాతిపదికపై భర్తీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇంటింటికీ తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది ఆందోళన బాట పట్టారు. సుదీర్ఘకాలంగా తమ సమస్యల్ని అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని, గత్యంతరం లేకే ఆందోళన చేస్తున్నామని మీటర్ రీడర్�
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలో సీజీఆర్ఎఫ్ (కన్జూమర్ గ్రీవెన్సెస్ రీడ్రెస్సల్ ఫోరం) చైర్పర్సన్ల నియామకానికి సంస్థ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
TSSPDCL | హైదరాబాద్ నగరంలో అద్దెకు ఉంటున్న వారు కూడా గృహజ్యోతి పథకానికి అర్హులే అని టీఎస్ఎస్పీడీసీఎల్ స్పష్టం చేసింది. ఈ పోస్టు ఫేక్ అని తెలిపింది. తప్పుడు స్టేట్మెంట్లతో ప్రజలు తప్పుదోవ పట్టి
తెలంగాణ విద్యుత్తు సంస్థల్లో ప్రాంతేతరుల పెత్తనంపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నలుగురు తాత్కాలిక
ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లో టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారప్ ఫరూఖీ పాల్గ�
నిర్వహణ పనుల పేరుతో హైదరాబాద్లో (Hyderabad) అధికారికంగా కరెంటు కోతలు (Power Cut) విధిస్తున్నారు. రాబోయే వేసవి కాలం దృష్ట్యా మరమ్మతు పనుల్లో భాగంగా ప్రతిరోజూ 2 గంటలపాటు కోతలను అమలుచేస్తున్నారు. అయితే 2 గంటలకు మించే కరె
చలికాలంలోనే రాష్ట్రంలో కరెంటు కోతలకు ముహూర్తం ఖరారైపోయింది. రోజూ రెండుగంటలు కరెంటు కోతలు ఉండవచ్చని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషార్రఫ్ అలీ ఫారూఖీ ఆదివారం స్వయంగా వెల్లడించారు.
రానున్న వేసవి, రబీ పీక్ సీజన్లలో ఏర్పడే అధిక విద్యుత్ డిమాండ్ను తట్టుకునేలా పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ అధిక
హైదరాబాద్ మహానగరాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీఐఐ ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. మెట్రో రైల్ రూట్ విస్తరణపై జరిగిన చర్చలో సీఎం మరోమారు స్పష్ట�