గ్రేటర్లో బస్సులు అందుబాటులో లేక బస్టాపుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మండుతున్న ఎండల్లో సమయానికి బస్సులు రాక నానా యాతన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సుల ట్రిప్పుల సంఖ్య పెంచి ప్రయా�
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ నడిపిస్తున్న బస్సులను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు.
ఒకప్పుడు ‘స్త్రీలకు మాత్ర మే’ అన్న బోర్డులతో ప్రత్యేక బస్సులు నడిచే వి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘మహాలక్ష్మి’తో ప్రస్తుతం మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. పురుషులకు కనీసం ని�
ఎన్నికలప్పుడు నెరవేర్చనలవి కాని హామీలను రెండు కారణాలతో ఇస్తారు. ఎలాగూ గెలిచేదీ లేదు కదా ఒక మాట అంటే పోయేదేముందిలే అనేది ఒకటి, బీజేపీ గనక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామన్నట్టు! రెండవది ఎలాగైనా గెల
మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. శనివారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది. బస్సుల్లో ఆధార్ కార్డును చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణ�
విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా శివార్లలో కొత్తగా సిటీ బస్సులను నడిపించడంపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్, ఉప్పల్ నుంచి బీహెచ్ఈఎల్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వంట�
ఆర్టీసీ బస్సులలో డిజిటల్ పేమెంట్ విధానాన్ని కొత్తగా అమల్లోకి తీసుకువస్తూ ఆర్టీసీ గ్రేటర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్టుకు వెళ్లే బస్సులలో రెండు వారాలుగా ప్రయోగాత్మకంగా డిజ�
Medaram Jathara: మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) సిద్ధమైంది. మేడారం జాతరకు...
చండ్రుగొండ: అయ్యప్ప భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ సేవలు ప్రారంభించిందని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరబాబు అన్నారు. మంగళవారం చండ్రుగొండ బస్స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడ�