టీజీపీఎస్పీ గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ ఆజా ది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు సంజయ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం డైరెక్టర్ జనరల్కు గురువారం వినతిపత
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టిన గ్రూప్-1 నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లను ఆరు నుంచి 10 శాతానికి పెంచడాన్ని సవాల్ చేసిన కేసులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ యువకులు గ్రూప్స్లో మెరుగైన ర్యాంకులతో మూడేసి కొలువులు సాధించారు. గతంలోనే గ్రూప్-4లో ఎంపికై ఉద్యోగాలు చేస్తుండగా, ఇటీవల విడుదలైన గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లోనూ ఉత్తమ ర్యాంకు
ఆ కుటుంబంలో ప్రాథమిక విద్యను కూడా ఎవరూ పూర్తి చేయలేదు. చదువుకునే వారికి సరైన చేయూతనిచ్చే వారు లేరు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రమించి ఒకటి కాదు, రెండు కాదు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు �
ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్స్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లావాసులు మెరిశారు. గ్రూప్-1లో ముగ్గురు, 2లో ఇద్దరు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా వారిని కుటుంబసభ్యులు, గ్రామస్తులు అభినందించారు. శా యంపేట మండలం మా
TG Group-1 | తెలంగాణ గ్రూప్-1 పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షల ప్రొవిజనల్ మార్కులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులు లా
గ్రూప్-2 పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉద యం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లోనూ ప్రశ్నలు అత్యంత కఠినంగా వచ్చాయి. స్టేట్మెంట్ ఆధారమైనవి ఎక్కువగా ఉండటం, ప్రశ్నలు పెద్దవిగా ఉండటంతో అభ్యర్థులకు సమయం సరిపోల
హైదరాబాద్లో గ్రూప్- 2 పరీక్షకు చాలా మంది గైర్హాజరయ్యారు. కేవలం 40 శాతం మంది మాత్రమే పరీక్ష రాశారు. గ్రూప్ -2 పరీక్షకు 48,012 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆదివారం జరిగిన పరీక్షకు కేవలం 19,208 మంది మాత్రమే పరీ�
Group-2 Exams | రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Group-2 Hall Tickets | ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 ఎగ్జామ్స్కు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
TGPSC | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు వాయిదా వేసినట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు.