ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ ట్రాన్స్కో)లో అద్దె వాహనాల టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ‘బంధు’ప్రీతి కనబర్చుతున్నట్�
వచ్చేది విద్యుత్ కోతల కాలం. మరి ఏ పనిచేయాలన్నా కరెంట్ తప్పనిసరి. ముఖ్యంగా నగరాల్లోనైతే కరెంట్ సప్లయ్ లేకుంటే ఎక్కడి పనులు అక్కడే ఉండాల్సిందే అంటే అతిశయోక్తి కాదు. మరి పవర్ కట్ సమయపాలన గురించి తెలు�
రాష్ట్రంలోని డిస్కంలలో మొత్తం ఏడుగురు డైరెక్టర్లను తాత్కాలికంగా నియమించారు. పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించి, వారు బాధ్యతలు స్వీకరించేంత వరకు ప్రస్తుతం నియమించిన తాత్కాలిక డైరెక్టర్లు సంస్థల కార్�
వాహనాల అద్దె డబ్బుల బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి ట్రాన్స్కో ఏఈ రాజు ఏసీబీ వలకు సోమవారం చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. భైరవస్వా�
Prabhaker Rao | తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసిన ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు ఈ స
Contractors License | విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్టర్లుగా పని చేస్తున్న గుత్తేదారులకు లెసెన్సుల గడువును
ఐదేళ్లకు ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ నిర్ణయంతో అటు ఎన్పీడీసీఎల్ ఇటు
ఎస్పీడీసీఎల్
Telangana | విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రస్తుతం ఎలాంటి నోటిఫికేషన్లు లేవని టీఎస్ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. సోషల్ మీడియాతో పాటు కొంత మంది వ్యక్తులు చేసే ప్రచారాన్ని నమ్�
పలువురు సివిల్ డీఎస్పీలకు పోస్టింగ్లు, బదిలీ కల్పిస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులిచ్చారు. ఆరుగురికి స్థానచలనం కలుగగా ముగ్గురు వెయిటింగ్లో ఉన్నారు, మరో ముగ్గురు పలు స్థానాల్లో ఉన్నారు. పీ శ్రీనివ
విద్యుత్తుసంస్థల్లో అత్యవసర సర్వీసుల చట్టం (ఎస్మా) అమల్లో ఉన్నందున ఆర్టిజన్లు చేపట్టే సమ్మె చట్టవిరుద్ధమని, సర్వీసు నిబంధన 34(20) ప్రకా రం ఇది మిస్ కండక్ట్గా పరిగణిస్తామని, కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్క�
తెలంగాణ విద్యుత్తు సంస్థలపై కేంద్రం అనేక ఆంక్షలు విధిస్తూ.. ఇబ్బందులు పెడుతున్నదని, ఇంజినీర్లు, ఉద్యోగులు, అప్రమత్తంగా ఉండి మన విద్యుత్తు సంస్థలను కాపాడుకోవాలని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవుల�
పాపం! వారి ఆశలు అడియాసలయ్యాయి.. అంచనాలు తలకిందులయ్యాయి.. తెలంగాణలో కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుందామనుకున్నారు. కానీ, పట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. శాపనార్థాలు పెట్టిన ఆ విద్వేషశక్తులకు ఏ గతి పట్ట