Supreme Court | సుప్రీంకోర్టులో భారతీ సిమెంట్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ జప్తు చేసిన భారతీ సిమెంట్స్ ఎఫ్డీలను విడుదల చేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర
Police Constable | తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకి తొలగిపోయింది. అయితే, అభ్యర్థులకు గతంలో నాలుగు మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను.. హై�
YS Jagan | ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నదీ ఈ నెల 16లోగా తెలియజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సీఎం, ప్రతిపక్ష నేత ఇతరులతో కూడిన కమిటీ తీస
డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులైన పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి రాష్ట్రంలో 1,43,544 ఇండ్లకు 65,638 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించినట్టు హైకోర్టుకు ప్రభుత్వం నివేదించి�
కనీస వేతన సలహా మండలి చైర్మన్ నియమకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు..ఈ విషయంలోప్రభుత్వ వాదనను తెలియజేయాలని కోరింది. కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్, మండలి చైర్మ�
YS Sharmila | పోలీసులపై దాడి కేసులో అరెస్టయిన వైఎస్సార్టీపీ నాయకులు వైఎస్ షర్మిల చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రూ.30వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీల తరఫు న్యాయవాదులు సమర్పించ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి పార్టీ ఫిరాయించేందుకు ప్రోత్సహించిన ముగ్గురు బీజేపీ దూతలను రిమాండ్కు తరలించాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది.
TS High Court | రాష్ట్రంలో మనుషుల అదృశ్యం కేసుల నమోదు, వాటి దర్యాప్తులో పురోగతిని నివేదించాలని పోలీసులను హైకోర్టు వివరణ కోరింది. ఇంతవరకు ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి? ఎంతమంది ఆచూకీ తెలుసుకున్నదీ తదితర వ�
TS High Court | రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నం.234లోని 84 ఎకరాల భూమిపై హైకోర్టు వెలువరించిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన రీకాల్ పిటిషన్పై వాద ప్రతివాదనలు ముగ�
వసతులు లేని కారణంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలు రద్దయిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్ధుబాటు చేయాలన్న గత ఉత్తర్వుల అమలును నిలివేయాలనే ప్రైవేట్ మెడికల్ కాలేజీల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింద�
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): అల్లోపతి విద్యార్థులతో పాటు ఆయుష్ విద్యార్థులకు కూడా స్టైఫండ్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అల్లోపతి విద్యార్థులకు స్టైఫండ్�
తెలంగాణ హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయలేదంటూ నలుగురు పోలీసు అధికారులకు నాలుగు వారాల సాధారణ జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ �
Telangana High Court | రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కొవిడ్ నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని అభిప్రాయపడ్డ కోర్టు.. ఆర్టీ పీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్న�