హైదరాబాద్ : అమెరికాలో జరిగే ఒక సదస్సుకు హాజరుకావాల్సి ఉందని.. ఈ మేరకు తనకు ఆహ్వానం అందిందని.. తనపై జారీయైన లుక్ఔట్ నోటీసుపై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా కోరుతూ ఎంపీ సుజనా చౌదరి హైకోర్టులో ప�
హైదరాబాద్ : తామే 23 కంపెనీల ద్వారా భూములను అభివృద్ధి చేసి రూ. 2 వేల కోట్లు సేకరిస్తామని అగ్రిగోల్డ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు అభ్యంతరం చెప్పింది. 23 చోట్ల చేసే అభివృద్ధి పనులను తాము పర్యవేక్షణ చే
హైదరాబాద్ : న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్యలపై సుమోటో, ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ ముగించింది. గత నెల 19న విచారణను పూర్తి అయ్యిందని, పోలీసులు మంథనిలోని ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు విచారణ పరిధి అవినీతి నిరోధక కేసుల విచారణ కోర్టుకు (ఏసీబీ కోర్ట�
పోలీసుల పనితీరు భేష్ | రాష్ట్రంలో లాక్డౌన్, కరోనా నిబంధనల అమలు తీరులో పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని హైకోర్టు ప్రశంసించింది. భవిష్యత్లోనూ ఇదే రీతిలో పనిచేయాలని సూచించింది.
హైదరాబాద్ : నిరర్ధక వ్యాజ్యం వేసి కోర్టు సమయాన్ని వృధా చేసిన పిటిషనర్కు హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని రుణం ఇచ్చిన సికింద్రాబాద్ మర్కంటైల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కు
హైదరాబాద్ : రుణాల ఎగవేత కేసులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాల్సిందిగా కోరుతూ గోల్డెన్ జూబ్లీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన అర్జున్సింగ్ ఒ