జనగామ : జనగామ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ భవన సముదాయాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. ఆర్కిటెక్ట్తో
జనగామ : ఒకప్పుడు జనగామ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చేవి అని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు జనగామలో అలాంటి పరిస్థితి లేదని సీఎం స్పష్టం చేశారు. జనగామ అన్ని రకాలుగా అభివృద�
జనగామ : జనగామ జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని కేసీఆర్ స్వీకరించారు. అర్�
హనుమకొండ : తెలంగాణ వైద్య రంగం దేశంలోనే అత్యుత్తమమైందని కేంద్ర ప్రభుత్వ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. విద్యతో పాటు వైద్యానికి అత్యధి
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టీఎస్బీపాస్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులపై పురపాలక శాఖ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇంటి అనుమతికి
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులపై శ్రీనివాస్ రావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జనవ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ నిర్మాణ పనుల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్�
CM KCR | తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రేపు మాపో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం. క�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర బడ్జెట్పై తీవ్ర అసహనంతో ఉన్న కేసీఆర్.. బడ్జెట్కు సంబంధించిన అంశాలపై ప్రధానంగా
Union Budget 2022 | కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహకు గురి చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. దశ, దిశ, నిర్దేశం లేని, పసలేని నిష్ర్పయోజనకర బడ్జెట్ ఇది అని సీఎం కేసీఆర్ మండిపడ్డా
Telangana | పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ
Telangana Land | తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరింపు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రివిజన్ �
Telangana | రాష్ట్రానికి ప్రపంచ స్థాయి సంస్థలు తరలిరావడం.. సీఎం కేసీఆర్ అద్భుత పాలనకు నిదర్శనమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నా.. కేం�
Telangana Schools | కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను ఓపెన్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి