Telangana Land | తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరింపు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రివిజన్ �
Telangana | రాష్ట్రానికి ప్రపంచ స్థాయి సంస్థలు తరలిరావడం.. సీఎం కేసీఆర్ అద్భుత పాలనకు నిదర్శనమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నా.. కేం�
Telangana Schools | కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను ఓపెన్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి
CM KCR | తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. డ్రగ్స్ అనే మాట వినపడకుండా కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 28న
Digital Classes | తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు
Telangana Govt Hospitals | ఒకవైపు కొత్త ఆస్పత్రులు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు, మరో వైపు ఉన్న ఆస్పత్రులను ఆధునికీకరణ చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్
Mukhra K Village | పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. పల్లెలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రతి గ్రామానికి సరిపడా నిధులు ఇచ్చి పల్లెలను ముఖ్యమంత్రి కేసీఆర్
Minister Satyavathi | ములకలపల్లి మండలంలో రాచన్న గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు
Railway Over Bridge | తెలంగాణ రాష్ట్రంలో 4 ఆర్వోబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జి) ల నిర్మాణానికి రూ. 404.82 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ నాలుగు ఆర్వోబీల నిర్మాణానికి
Fever Survey | కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో శుక్రవారం నుంచి జ్వర సర్వే ప్రారంభమైంది. ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి, ప్రజలందరీ ఆరోగ్య వివరాలను ఆరోగ్య శాఖ సేకరిస్తోంది. కరోనా
Telangana | రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
RythuBandhu | తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ విజయవంతమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు ఇచ్చామని
Telangana | తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీఏ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 2021, జులై 1 నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. 10.01 శాతం డీఏకు కేబినెట్