Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ యూజర్లకు మరో ప్రశ్న సంధించారు. ట్విట్టర్లకు సండే క్విజ్ అని కేటీఆర్ సంబోధిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ఎక్క�
Telangana Cabinet | ఈ నెల 17వ తేదీన తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుత
Telangana Schools | తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన
Minister KTR | దేశీయ మార్కెట్లోకి టెస్లా వాహనాల్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించడానికి కృషి చేస్తున్నామని అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ టెస�
Minister KTR | జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువత, విద్యార్థుల తరపున అడుగుతున
Gandhi Hospital | తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్�
Rythu Bandhu | రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందుతుంది అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహాలు అవసరం లేదు అని పేర్కొన్నారు. బ్యాంకులకు వరుసగా
Telangana Orphans | రాష్ట్రంలోని అనాథ పిల్లలందర్నీ రాష్ట్ర బిడ్డలుగా గుర్తించాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వమే తల్లీతండ్రి అని స్పష్టం చేసింది. అనాథలకు ప్రభ�
Telangana | తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తుంది అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎంబీసీల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఇ-ఆటో రిక్షా పథకంలో భాగంగా 60 శాతం
URBAN FOREST PARKS | నగర, పట్టణ వాసులకు శారీరక ధారుడ్యం, మానసికోల్లాసంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చిటికెలో తెలుసుకొనే
Minister KTR | తెలంగాణకు ఐటీఐఆర్పై కేంద్రం పునరాలోచన చేయాలి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని నోవాటెల్లో 24వ జాతీయ ఈ - గవర్నెన్స్ సదస్సు జరిగింది. ఈ కార్యక్ర�