ధరణి దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహించిన ‘ప్రత్యేక డ్రైవ్' సగంలోనే ఆగిపోయింది. తొమ్మిది రోజుల్లో 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేసిన సంగతి త
Kamareddy | కామారెడ్డి దవాఖానలో ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనకు సంబంధించి ఇద్దరు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్పై సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎలుకలు కరిచిన ఘ�
MLA Sabitha Reddy | ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని మాజీ మంత్రి. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Reddy) తెలిపారు.
రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆసక్తికర చర్చకు వేదిక కానున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల
ఇప్పటికైనా ప్రభుత్వం సరైన సమయంలో నోటిఫికేషన్ ఇవ్వాలని పేర్కొంటూ సూసైడ్ లెటర్ రాసి ఓ నిరుద్యోగి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో చాలా ఉద్యోగాలకు అప్లయ్ చేశానని, ఉద్యోగాలు పెండింగ్ పడటం
హైకోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్గా తేరా రజనీకాంత్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి పేరిట గురువారం జీవో జారీ అయ్యింది. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆ ఉత్తర్వులు అమల్ల�
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి, పలు మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా తరపున శుభాకాంక్షలు తెలిపింది.
తెలంగాణ రాష్ట్రం యావత్తూ ఎన్నికల హడావుడిలో మునిగిపోవడాన్ని అదనుగా చూసుకుని ఏపీ ప్రభుత్వం సాయుధపటాలంతో వచ్చి నవంబర్ 29న అర్ధరాత్రి వేళ నాగార్జునసాగర్ డ్యామ్ ఆక్రమణకు పూనుకున్నది. అక్కడి సీసీ కెమెరాల
మలక్పేట ప్రభుత్వ ఉద్యోగుల గృహసముదాయంలో నిర్మిస్తున్న ఐ టెక్ న్యూక్లియస్ ఐటీ టవర్కు సోమవారం ఉదయం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల
రాష్ట్రంలోని అంధ ఉపాధ్యాయులు, జూనియర్ అధ్యాపకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రీడర్ అలవెన్స్ను పెంచడంపై బ్లైండ్ ఎంప్లాయీస్ అసొసియేషన్ హర్షం ప్రకటిం చింది. ఈ జీవో ద్వారా ఎస్జీటీ ఉపాధ్యాయులకు 1,200 నుంచి 1,600 వ
మహిళా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అందుకే అనేక సంక్షేమ పథకాలను మహిళల పేరుతో అందిస్తున్నట్లు చెప్పారు. అద్భుత పథకాల ద్వారా పేదల జీవితాల్ల�
ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి అర్హులందరికీ అందజేస్తుండగా, మరింత మందికి లబ్ధిచేకూరాలనే ఉద్దేశంతో గృహలక్