Gandra Satyanarayana Rao | మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు పూరి గుడిసెలు తీసేసి, ఫొటోలు తీసి బేస్మెంట్ కట్టుకున్న తర్వాత ఇక్కడ ఇళ్లు కట్టొద్దని ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్య
BRS MLAs | పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్కు కొర్రీలు, �
TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదాపడింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టి, ప్రసంగాన్ని ముగించిన అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి భ�
TS Assembly | ఇవాళ్టి నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 11.45 గంటలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ మరుసటి రోజుకి వాయిదా
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కడం బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో �
KP Vivekananda | అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద స్పష్టం చేశారు. ఎవరిని సంప్రదించకుండా జీహెచ్ఎంసీలో 22 మున్సిపాలిటీలను అశాస్త్రీయంగా ఆర్డినెన్స్ తెచ్చి విలీనం చేయడాన్ని గ�
రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా, వారిని చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు దురదృష్టకరమని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్ష�
MLC Shambipur raju | ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు. ఇవాళ శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశిస్తూ.. బీఆర్ఎస్ పార్టీ
MLA Sunitha Laxma Reddy | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ మూలంగా మూడు మండలాలకు నష్టం వాటిల్లుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వెల్లడించారు. డ
సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు అనేకమార్లు అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు అడ్డుకోవడం నీతి మాలిన చర్య అని బీఆర్ఎస్ రాజపేట మండలాధ్యక్షుడ
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడం దారుణమని పెన్పహాడ్ మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, సూర్యాపేట మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం అన్�