TS Assembly | తెలంగాణ శాసనసభ 20వ తేదీకి వాయిదాపడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. తీర్మానం ఆమోదం తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారానికి శాసనసభను వాయిదా వేస్తున్
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు బీఆర్ఎస్, బీజేపీ,
TS Assembly | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసింది. శాసన సభ గురువారం ప్రారంభమైన తర్వా
TS Elections | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉండే జనాలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఓటు వేసేందుకు చాలా మంది కుటుంబసమేతం�
Minister KTR | ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దిన మహాకళాకారుడు గద్దర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కొనియాడారు. ప్రముఖ గాయకుడు గద్దర్ ఆదివారం ఆరోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ �
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పరిస్థితుల్లో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాల్సి వస్తున్నదో వి�
TS Assembly | తెలంగాణ శాసన సభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. గత గురువారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఆదివారం శాసనసభలో తెలంగాణ ఆవిర్�
TS Assembly | చంద్రబాబు పాలనలో పత్రిపక్షంలో ఉన్న సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ మౌన ప్రేక్షకపాత్ర వహించిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో నాలుగో రోజు తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకా
TS Assembly | ఉన్న తెలంగాణన ఊడగొట్టింది.. ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ శాసనసభలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగ
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ (BAC) సమావేశం ముగిసింది. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.
TS Assembly | గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లుల్లో రెండింటిని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి మండలి సోమవారం ఆమోదించింది.
సీఎం కేసీఆర్ కల్లుగీత కార్మికులకు రూ. 5 లక్షల బీమా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై గౌడ కులస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో గౌడ సంఘం కులస్తులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ చి�
CM KCR | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిష్టతను దిగ్దిగంతాలకు తెలియజేసేలా, చిరస్థాయిగా ఉండేలా రాష్ట్ర సచివాలయం పేరే అంబేద్కర్ పేరు పెట్టామని సీఎం కేసీఆర్ అన్నారు.
CM KCR | దేశానికి దమ్మున్న ప్రధాని ఉంటే 24 గంటల కరెంటు రాదా? అని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై మండిపడ్డారు.