Minister KTR | సింగరేణి గనులు ఎందుకివ్వరో కేంద్రాన్ని నిలదీయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ చురకలంటించారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చల్లో సింగరేణిపై
Minister Harish Rao | దేశ పాలకుల ఇది అమృత్ కాలమైతే.. దేశ ప్రజలకు మాత్రం కనీసం తాగునీరు దొరకని ఆపద కాలమని మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
minister harish rao | సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సకల జనుల సంక్షేమం, సమీకృత సమ్మిళిత సమగ్ర సుస్థిర అభివృద్ధి ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Speaker Pocharam | ప్రభుత్వాలు, నేతలు మారడం కాదని.. ప్రజల బతుకులు మారాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి మండలి చైర్మన్ గుత�
TS Assembly | శాసన సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 6న శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా.. మూడు రోజుల పాటు కొనసాగాయి. ఈ నెల 6న సమావేశాలు ప్రారంభం కాగా.. తొలి రోజు మాజీ ఎమ్మెల్యేలు
Minister Harish Rao | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొందు దొందే అనే విషయం ఈ చర్చల ద్వారా ప్రజలకు అర్థమైందని ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్�
TS Assembly | తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సూపరెన్యుయేషన్ సవరణ బిల్లుకు శాసన సభ మంగళవారం ఆమోదం తెలిపింది. బిల్లును రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సభలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్�
GHMC-Municipal Amendment Bill | జీహెచ్ఎంసీ, పురపాలకసంఘాల చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఆయా సవరణలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ ఆమోదించింద�
CM KCR | ప్రస్తుతం వ్యవసాయం, విద్యుత్ రంగాలపైనే కేంద్రం కన్నువేసిందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. శాసనసభలో విద్యుత్ సంస్కరణలపై లఘు చర్చ జరిగింది. కేంద్రం విధానాలపై కేసీఆర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర
cm kcr | 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో తలసరి విద్యుత్ వినియోగం 1255 యూనిట్లు ఉండడం సిగ్గుచేటని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై జరిగిన లఘు చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘24 గంటల రైతు వద్ద