రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Speaker Pocharam | ప్రభుత్వాలు, నేతలు మారడం కాదని.. ప్రజల బతుకులు మారాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి మండలి చైర్మన్ గుత�
TS Assembly | శాసన సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 6న శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా.. మూడు రోజుల పాటు కొనసాగాయి. ఈ నెల 6న సమావేశాలు ప్రారంభం కాగా.. తొలి రోజు మాజీ ఎమ్మెల్యేలు
Minister Harish Rao | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొందు దొందే అనే విషయం ఈ చర్చల ద్వారా ప్రజలకు అర్థమైందని ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్�
TS Assembly | తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సూపరెన్యుయేషన్ సవరణ బిల్లుకు శాసన సభ మంగళవారం ఆమోదం తెలిపింది. బిల్లును రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సభలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్�
GHMC-Municipal Amendment Bill | జీహెచ్ఎంసీ, పురపాలకసంఘాల చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఆయా సవరణలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ ఆమోదించింద�
CM KCR | ప్రస్తుతం వ్యవసాయం, విద్యుత్ రంగాలపైనే కేంద్రం కన్నువేసిందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. శాసనసభలో విద్యుత్ సంస్కరణలపై లఘు చర్చ జరిగింది. కేంద్రం విధానాలపై కేసీఆర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర
cm kcr | 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో తలసరి విద్యుత్ వినియోగం 1255 యూనిట్లు ఉండడం సిగ్గుచేటని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై జరిగిన లఘు చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘24 గంటల రైతు వద్ద
cm kcr | ఆర్టీసీని అమ్మేమని కేంద్రం లేఖలు రాస్తోందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం విధానాలపై ధ్వజమెత్తారు. ‘
CM KCR | అంబేద్కర్ తీసుకువచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం రోజుకింత కాలరాస్తుందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ విద్యుత్ సంస్కరణలపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్�
ఈ నెల ఆరో తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సమావేశాలు మొదలవనున్నాయి. అదే రోజు బీఏసీ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయించనుంది.
హైదరాబాద్ : దేశంలో కొత్త నినాదం మొదలు పెట్టారని.. అది డబుల్ ఇంజిన్ గ్రోత్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ గ్రోత్ అంటూ సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం