హైదరాబాద్ : దేశ తలసరి ఆదాయంలో తెలంగాణే నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ఎంత ఖర్చయినా వెచ్చించి ఉక్రెయిన్లో మెడిసిన్ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థులందరినీ చదివిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బ
హైదరాబాద్ : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో న్యాయశాఖ పద్దులను మంత్రి పద్దులను ప�
హైదరాబాద్ : ఈ నెల 14వ తేదీన శాసనమండలి చైర్మన్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు సభ్యులకు మండలి అధికారులు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స�
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. బుధవారం రాత్రి సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్న తరుణంలో వైద్యులు ఆయనకు కొవిడ్ పరీ�
బాన్సువాడ : బాన్సువాడ ఏరియా దవాఖానకు మరో 5 డయాలసీస్ యంత్రాలను ఏర్పాటు చేయాలని శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. బుధవారం బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో బుధవారం పర్యటించ
ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నఅసెంబ్లీలో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘రాబోయే కేంద్ర ప్రభుత్వంలో మనమే కీలకం కావచ్చు, టీఆర్ఎస్ శాసించే ప్రభుత్వమే రావచ్చు. దేశ రాజకీయాల్లో ఏదైనా స�
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వర్ని : ప్రజా ప్రతినిధులందరూ కలిసి కట్టుగా పేదవాడి సంక్షేమానికి కృషి చేస్తే ప్రజా సమస్యలు దూరమవుతాయని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నార�
TS Assembly | తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు చెందిన 15 లక్షల పైచిలుకు కార్మికులు తెలంగాణలో పని చే�
TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 24న ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఏడు రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాలు 37 గంటల 5 నిమిషాల పాటు జరిగాయి.