నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్కు వ్యతిరేకంగా దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి.
TRS Bhavan | బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్లో లక్ష్మీ పూజ ఘనంగా నిర్వహించారు. పూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎంతోపాటు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, స్పీక�
దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అని, ఇక రానున్న రోజుల్లో దేశ్కి నేత సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
పోలీస్ కొలువు బాటలో కీలకమైన దేహదారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొత్తం 11 ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ దేహదారుఢ్య పరీక్షలు సజావుగానే కొనసాగుతున్నట్టు
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమానికి సుముహూర్తం కుదిరింది. మధ్యా హ్నం 1:20 గంటలకు ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయానికి గ్రహగతులు అనుకూలంగా ఉండటంతోపాటు మీన లగ్నం కావడం కలిసొచ్చే అంశమని �
సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధులుగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ బూత్ కమిటీల నియామక మండల ఇన్చార్జి అనుమాండ్ల దేవేంద
ఈ వ్యాస శీర్షిక మహాకవి శ్రీశ్రీ రాసిన సినిమా పాటలోనిది. ఆ పాట ఇట్లా సాగుతుంది... దేశ సంపద పెరిగే రోజు/ మనిషి మనిషిగా బ్రతికేరోజు / గాంధీ మహాత్ముడు కలగన్న రోజు/ నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు/ అందరి కోసం ఒక్క�
సింగరేణిపై కేంద్రం తన కుట్రను బహిర్గతం చేసింది. ప్రధాని మోదీ మొదలు బీజేపీ రాష్ట్ర నేతల వరకూ సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ పలికిన మాటలు బూటకమని తేలిపోయింది.