తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగపర్వం నడుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ యువతకు నేనిచ్చే సలహా ఒకటే.
జైనథ్ మండలం కామాయి గ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేందర్రెడ్డి ఇటీవల రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడిగా, తరోడ గ్రామానికి చెందిన మాలేకర్ ప్రవీణ్కుమార్ జిల్లా కన్వీనర్గా ఎన్నికయ్యారు.
కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు చేస్తున్న అభివృద్ధిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని, ఇందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున తాను సిద్ధంగా ఉన్నానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్�
సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయంపై సింగరేణి భగ్గుమన్నది. టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో