నాలుగేండ్ల కిందటి వర కు కల్వకుర్తి రైతులు వర్షాధార పంటలైన జొన్న లు, మొక్కజొన్న, పత్తి, కంది వంటి పంటలే ఎక్కువగా సాగుచేసేవారు. వర్షాలు సమృద్ధి గా కురిస్తేనే పంటలు పండేవి. బోరు బా వుల్లో నీరు ఉన్నా..
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం నస్కల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా గ్రామ
వర్ధన్నపేట నియోజ కవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని మంగ్త్యా తండా, బూరుగుమళ్ల, చ�
ప్రతి ఎకరాకు సాగునీరు అందించే రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణలో మరో అడుగుముందుకు పడింది. గోదావరి నదికి సమీపాన అటవీ ప్రాంతాల్లోని 63 గ్రామాలకు తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తయ
ఎయిడ్స్కు మందులేదు.. నివారణ ఒక్కటే మార్గం.. ఎయిడ్స్పై జరిగే అవగాహన కార్యక్రమాల్లో ముందుగా వినిపించే మాట ఇది. ప్రపంచాన్ని వణికించే వ్యాధుల్లో ఎయి డ్స్ దే అగ్రస్థానం. నివారణ తప్ప నిర్మూలన లేని వ్యాధి ఇది
దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా మారిందని, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రంలోని పథకాలను అనుసరించేలా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పాలనను అందిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్�
Minister Talasani Srinivas Yadav | రాష్ట్రంలో మరో 20 ఏండ్ల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ భ
రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లుగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది.
SIT | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన సిట్ను ఏర్పాటు
minister talasani Srinivas Yadav | హైదరాబాద్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.
telangana Roads | దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కెల్లా తెలంగాణ రాష్ట్రంలోని రహదారులు అద్భుతంగా ఉన్నాయంటూ, ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కితాబిచ్చారు. కిరణ్ వర్మ అనే 25 ఏండ్ల యువకుడు
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల అమలు కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేయడంపై కార్మికులు, ఉద్యోగుల పక్షాన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
Minister KTR | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ భారీ మెజార్టీతో విజయం సాధించి చరిత్ర సృష్టించబోతున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ