పింఛన్ 3,016.. ఏటా వ్యయం 1,800 కోట్లు దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్న తెలంగాణ హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మొత్తంలో ఆసరా పెన్షన్ అందుతున్నది
హైదరాబాద్ : హైదరాబాద్లోని ఓల్డ్ మారేడ్పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మురికివాడల అభివృద్ధి సవ
నిజామాబాద్, ఫిబ్రవరి 3: జిల్లాలోని జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంవేంకటేశ్వర స్వామి వారి నూతన దేవాలయాన్ని గురువారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్తో కలిసి దేవాదాయ �
Mortuary | సామాన్యుడి వేదనను అర్థం చేసుకున్న ప్రభుత్వంగా.. పార్థివ దేహాలను నిల్వ చేయడం, పోస్ట్మార్టమ్ నిర్వహించడం, పార్థివ రథాల ద్వారా భౌతిక కాయాన్ని ఇంటి వద్దకు చేర్చడం, అనంతరం గౌరవంగా ఖననం చేయడానికి చర్యల�
మూడేళ్లలో రూ.3,348 కోట్లతో వివిధ పనులు రూ.1,100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లా కేంద్రం ఏర్పాటుతో పేదల ప్రాంతాలకు కళ రూ.270 కోట్లతో ఇన్నర్ రింగ్రోడ్డు నిర్మాణ పనులు రూ.110 కోట్లతో 2,200 డబుల్ బెడ్ రూం ఇ�
ప్రతి ధాన్యపు గింజనూ ఎఫ్సీఐ కొనాల్సిందే రైతుల కోసం వస్తే మంత్రులను అవమానిస్తారా ఢిల్లీ మీ అబ్బ సొత్తా?: నటుడు ఆర్ నారాయణమూర్తి మహబూబ్నగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రైతులు పండించ�
Telangana | భారతీయ జనతా పార్టీ నాయకులపై ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పేరుతో కొత్త నాటకం మ
ఏడేండ్లలో కేంద్రానికి తెలంగాణ అనేక విజ్ఞప్తులు ఏనాడూ పట్టించుకోని రాష్ట్ర బీజేపీ నాయకులు పోరాడి కొన్ని సాధించిన టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పటికీ పదుల విజ్ఞప్తులు కేంద్రం వద్దే పెండింగ్ అయినా కమలం పార్టీ న�
ముషీరాబాద్ :కొత్తరేషన్కార్డుదారులకు ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే రేషన్ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బుధవారం రాంనగర్ డివిజన్ దాయర మార్కెట్
అర్హత వయసును తగ్గించిన ప్రభుత్వం 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ జీవో ఇప్పటికే రాష్ట్రంలో 42 లక్షల మందికి పింఛన్ తాజా నిర్ణయంతో మరికొన్ని లక్షలమందికి.. పింఛన్ల కోసం ఏటా రూ.12 వేలకోట్లు ఖర్చు హైదరాబాద్, ఆగ
సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రాష్ట్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీ