ఆర్ అండ్ బి అధికారులు గుత్తేదారు నిర్లక్ష్యంతో ప్రాంత ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని టి పి సి సి సీనియర్ అధికార ప్రతినిధి కటకము మృత్యుంజయo అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట - లింగన్నపేట �
కోరుట్ల పట్టణ శివారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో గల వృద్ధాశ్రమం సమీపంలో సోమవారం పొలం గట్టుపై వెళుతున్న రైతులు భారీ సైజు పామును గుర్తించారు. ఈ మేరకు ఆ పామును రక్తపింజరుగా గుర్తించిన రైతులు చాకచ�
నిత్యం వందలాది వాహన రాకపోకలతో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డుపై గుంత పడింది. ఆ గుంతతో ప్రమాదం పొంచి ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్�
కేంద్ర ప్రభుత్వం పంపించిన యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ లో అమ్ముకొని రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల వేణుగోపాల్ విమర్శించారు.
మూడు రోజుల కిందట కురిసిన వర్షాలకు అడుగడుగునా గుంత పడింది. అటుగా వెళ్తున్న వారికి.. ఎక్కడ పట్టు జారి పడితే... ఏలాంటి ప్రమాదం జరుగుతుందోనని గుండె అదురుతోంది. రామగుండం నగర పాలక సంస్థ 35వ డివిజన్ పరిధిలోని మెడిక�
రిజిస్ట్రేషన్ శాఖా సర్వర్ డౌన్ కావడతో సేవలు నిలిచిపోయాయి. శని, అది వారాలు సెలవులు రావడంతో సాధారంగా సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయం లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సోమ వారానికి స్లాట్లు బుక్ చేసుకున్న క్రయవిక
ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన మరుమతులకు నోచుకోలేక శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ప్రయాణం చేయడం ప్రమాదకరంగా ఉంది. వంతెన ఇలా ఉంటే ప్రయాణం ఎలా చేయడం అని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం వందలాది భారీ వా�
Traffic Camera Pics | ఒక వ్యక్తి మహిళతో కలిసి స్కూటర్పై ప్రయాణించాడు. హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డుపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాలు ఫొటోలు (Traffic Camera Pics) తీశాయి. ఆ వ్యక్తి నడిపిన స్కూటర్ అతడి భార్యది కావడంతో ఆ ఫొటోలు,
Viral News | అలోక్ మోడీ అనే వ్యక్తి పాలసియా ప్రాంతంలోని గ్రేటర్ కైలాష్ ఆసుపత్రి సమీపంలో గల సిల్వర్ ఎన్క్లేవ్స్లో నివాసం ఉంటాడు. అతను వృత్తి రీత్యా క్యాన్సర్ వైద్యుడు. రోజంతా డ్యూటీ, ఆపరేషన్ల కారణంగా అర్ధ
జార్ఖండ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సొరేన్ మండిపడ్డారు. తన రక్తంలోని చివరి బొట్టు వరకు �
దేశీయ ఎగుమతులు-దిగుమతుల మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గత నెల వాణిజ్య లోటు మునుపెన్నడూ లేనిస్థాయికి ఎగబాకింది. జూన్లో రికార్డు గరిష్ఠాన్ని తాకుతూ 26.18 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గురువారం క�
యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల పట్ల మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. బీజేపీయేతర పార్