అభిమానులతోపాటు నేను కూడా ‘గుంటూరు కారం’ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందరి ఎదురుచూపులకూ సరైన సమాధానం ఇచ్చే సినిమా ‘గుంటూరుకారం’ అని అందాలభామ మీనాక్షిచౌదరి అంటున్నది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె
Mahesh Babu | సూపర్స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ చిత్రం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ప్రిన్స్ తాజాగా జిమ్లో �
అల్లు అర్జున్ ‘పుష్ప-2’ వచ్చే ఏడాది ఆగస్ట్ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించనున్న విషయం కూడా విదితమే. త్వరలో మొదలు కానున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్�
Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఇటీవలే గుంటూరు కారం నుంచి దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేయగా.. అభిమానులకు విజువల్ ఫీస్ట్ ఫీల్ అ�
సినీ రంగంలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్, హీరో ప్రభాస్ కాంబో ఒకటి.
Mahesh Babu | టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో ఒకటి మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). అతడు, ఖలేజా చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కాంబో ఎప్పుడెప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్ర�
Guntur Kaaram | మహేశ్బాబు ‘గుంటూరుకారం’ సినిమా ఏ ముహూర్తంలో మొదలైందో గానీ.. సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచీ నిన్నమొన్నటివరకూ రకరకాల వార్తలు.. ఊహాగానాలు. కథానాయికల మార్పులంటూ.. స్క్రిప్ట్లో దర్శకుడు త్రి�
చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి (అక్షర) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్లుక్తో పాటు మోషన్ పోస్టర్ను ఇటీవల ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్�
నిజజీవితంలో జరిగిన ఓ వీరనారి గాధను ప్రేరణగా తీసుకొని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘శాంతల’. అశ్లేష ఠాకూర్ టైటిల్రోల్ పోషించిన ఈచిత్రానికి త్రివిక్రమ్ శేషు దర్శకుడు.
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవలే లండన్ వెకేషన్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొచ్చాడని తెలిసిందే. ఇదిలా ఉంటే బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas)తో నాలుగో సినిమా చేస్తున్నాడని ఇప్పటికే
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్కు తిరుగుండదు. అలాంటి వాటిలో త్రివ్రిక్రమ్-అల్లు అర్జున్ కాంబో ఒకటి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. వారిద్దర�
‘ఈ జన్మ పగ కోసం.. వచ్చే జన్మ నీకోసం’ అనే డైలాగ్తో చిరంజీవి ‘ఖైదీ’ సినిమా ముగుస్తుంది. ఈ డైలాగ్ని పట్టుకొని, అక్కడ్నుంచి ఓ కొత్త కథ తయారు చేసేయొచ్చు. ‘ఖైదీ’కి సీక్వెల్ అన్నమాట. ఎవరు చేస్తారనుకుంటున్నారా?
జానపద బ్రహ్మ బి.విఠలాచార్య దర్శకత్వం వహించిన సినిమా విశేషాలను నేటి తరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేస్తూ సీనియర్ సినీ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ ‘జై విఠలాచార్య’ పుస్తకాన్ని రచించారు.