Mahesh babu | సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అందులో అగ్ర హీరో మహేష్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబో ఒకటి. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం నిర్మాణ దశ�
టాలీవుడ్లోని అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే హీరో ఎవరా అని ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన మహేష్తో సినిమా చేస్తున్నాడు.
SSMB28 | అసలే చాలా రోజులు ఎదురు చూపుల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఎలాంటి బ్రేకులు లేకుండా ఈ సినిమాను పూర్తి చేయాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నారు దర్శక నిర్మాతలు.
ఒకప్పుడు కొత్త సినిమా గురించి కొబ్బరికాయ కొట్టే మొదటి రోజు, గుమ్మడికాయ కొట్టే చివరి రోజు- ఈ రెండు తంతులకే ప్రచారం ఉండేది. కానీ, ఇప్పుడు ఏ పని చేసినా ప్రచారంలో తగ్గేది లేదు అంటున్నారు సినీ జనం.
కళాతపస్వి కే.విశ్వనాథ్ శివైక్యం చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్లోని ఓ దవాఖానలో కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన�
సినిమాలకంటే ముందు ప్రపంచాన్ని అర్థం చేసుకోమని మా నాన్న సలహా ఇచ్చారు. అందుకే అమెరికాలో చదువు పూర్తి చేశాను. అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసిన అనంతరం సినిమా వైపుకు అడుగులు వేశా’ అని చెప్పారు సూర్యవశిష్ట.
కథలోని బలాన్ని మరింత పెంచేది నటీనటులే. ఎంతమంది పేరున్న నటీనటులు ఉంటే ఆ చిత్రం అంత క్రేజ్ తెచ్చుకుంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో మూవీకి ఇలాంటి ప్రయత్నమే జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
మహేశ్ బాబు (MaheshBabu) టైం దొరికితే చాలు తనకిష్టమైన ప్రదేశానికి ఫ్యామిలీతో కలిసి వెళ్తుంటాడని తెలిసిందే. కాగా మహేశ్ బాబు మరోసారి టూర్ వేశాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద
బాలకృష్ణ (Balakrishna) హోస్ట్గా కొనసాగుతున్న టాక్ షో అన్స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK). తాజాగా కొత్త ఎపిసోడ్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు ఫిలింనగర్లో రౌండప్ చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యా�
'అల వైకుంఠపురం'లో తర్వాత త్రివిక్రమ్ దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మహేష్తో 'SSMB28' తెరకెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమాలలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన తన సినిమాల్లో పాత్ర
దర్శకుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న త్రివిక్రమ్.. నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన మహేష్బాబుతో SSMB28 తెరకెక్కిస్తున్నాడు. 'అలవైకుంఠపురం'లో వంటి బ్�
కొన్ని రోజుల క్రితం ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) షూటింగ్ మొదలవగా.. కృష్ణ ఆకస్మిక మరణంతో నిలిచిపోయింది. తండ్రి సంస్మరణ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు మహేశ్బాబు. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ మొదలయ్యేందుకు ఇంకా �