Minister Harish rao | మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఘన నివాళి అర్పించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను
నల్లగొండ : ఓఆర్ఆర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నార్కట్ పల్లి మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి భౌతిక దేహానికి తెలంగాణ శాసనమండ
సూర్యాపేట : రైతాంగ సాయుధ పోరాటాల ద్వారానే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నిజాం నిరంకుశత్వంపై దివంగత భీంరెడ్డి నరసింహా రెడ్డి తిరుగుబాటు చేసి వె�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తుమ్మల సురేందర్ రెడ్డి మృతి చెందారు. ఆయన భౌతిక దేహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుల
నాగర్కర్నూల్ : నాగర్ కర్నూల్ మాజీ సర్పంచ్ వంగా శరత్ బాబుకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర డెంటల్ అసోసియేషన్ చైర్మన్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి నివాళులు అర్ప�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమేష్ కుమార్ మాతృమూర్తి మీనాక్షి సింగ్ ఇటీవల మరణించారు. మంగళవారం పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవ�
జయశంకర్ భూపాలపల్లి : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబా పూలే అని జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ లో మహాత్మ జ్యోతిబా పూలే 196 వ జయంతి ఉత్సవాలు వెనుకబడిన తరగ
ఢిల్లీ : మహాత్మా జ్యోతిబా పూలే 196 జయంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పూలే చిత్ర పటానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లా
హైదరాబాద్ : భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన డా.జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ప్రజాప్
నల్లగొండ : జిల్లా సీపీఎం కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు, మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత దివంగత మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పూలమా�