Minister Errabelli | ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్జీ రాం ఇటీవల మృతి చెందగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli ) ఆదివారం ఎమ్మెల్సీ ఎల్. రమణను పరామర్శించారు. జగిత్యాలలోని రమణ ఇంటికి చేరుకున్న మంత్రి ఎల్జీ రాం చిత్
CM KCR | ప్రముఖ గాయకుడు సాయిచంద్కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సాయిచంద్ దశదిన కర్మకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
Minister Errabelli | డా. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, సమతావాదిగా, తన పాలనా దక్షతతో దేశానికి విశేష సేవలందించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా అమె
ప్రముఖ గాయకుడు సాయిచంద్ (Sai Chand) భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటి
కాయకమే కైలాసం (వర్క్ ఈజ్ వర్షిప్) అని ప్రపంచానికి గొప్ప సందేశాన్నిచ్చిన మహనీయుడు బసవేశ్వరుడని (Basaveshwara) మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. దేశంలో గొప్ప మార్పునకు నాంది బసవేశ్వరుడని చెప్పారు. మొదటి పార
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఇవాళ మధ్యాహ్నం సాయన్న నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహంపై పుష్పాగుచ�
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని వాజ్పేయి సహా పలువురు ప్రముఖులకు ఘనంగా నివాళులర్పించారు. రాహూల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర
ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు హత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నదని, హంతకులను వదిలే ప్రసక్తే లేదని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హెచ్చరించారు.
Errabelli Dayaker Rao | ప్రముఖ నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్స్టార్ కృష్ణకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నర్సంపేటలో పోలీసు బ్యాండ్ బృందం ఆదివారం ప్రదర్శనలిచ్చింది. అంబేద్కర్ సెంటర్తోపాటు దారి పొడవునా పోలీసు బ్యాండ్ కళాకారుల
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సుబేదారి, అక్టోబర్ 21 : పోలీసు అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణావృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు �
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లావ్యాప్తంగా అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
విధి నిర్వహణలో పోలీసుల సేవలు అనిర్వచనీయమని, పౌరుల భద్రత, నేర నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో జీవితాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసుల త్యాగం అజరామరమని సీఎం కసీఆర్ పేర్కొన్నారు.