సిరివెన్నెల మృతి | నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని అంటూ ప్రశ్నించిన గొంతు మూగపోయిందని సినీ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమయం పట్ల మంత్రులు హరీశ్రావ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. సోమవారం మహబూబ్నగర్ లోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసాన�
Tributes to Mahatma Gandhi: జాతిపిత మహాత్మాగాంధీకి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఆ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా నల్లగొండ
రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి | సుల్తాన్బజార్లో గల శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో పూర్వ కొత్వాల్, భాషా నిలయం పూర్వ అధ్యక్షుడు రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి జయంతిని పుస్కరించుకుని ఆయన చిత్రపటాని
రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి | బాలికల విద్య కోసం కృషి చేసిన మహనీయుడు రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు | పార్థివ దేహాన్ని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్ధి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్యే భాస్కర్ రావు | ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం�
జయశంకర్ సార్కు నివాళులు | తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అమరావతి,జులై:దేశ రక్షణ కోసం జస్వంత్ త్యాగం మరవలేనిదన్నారు ఏపీహోంమంత్రి సుచరిత. అతి చిన్న వయసులోనే వీర జవాన్ జస్వంత్ రెడ్డి మరణించటం బాధాకరమని,దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చి ఆ తల్లిదండ్రుల జన్మ చరితార్థమ
ప్రధాని మోదీ| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం పీవీ సొంతమని పేర్�
ఉపరాష్ట్రపతి వెంకయ్య| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అని, ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి
మంత్రి ఐకే రెడ్డి | తెలంగాణ సాధించుకోవడంతో పాటు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నట్టే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.