అమరావతి: మాజీమంత్రి, టీడీపీ నాయకుడు గారపాటి సాంబశివరావు మృతి బాధాకరం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నాయకుడిగా పార్టీకి, ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణ�
లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్కు కుటుంబసభ్యుల నివాళులు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక
Ministers Niranjan Reddy | హైదరాబాద్లోని వారి నివాసంలో మంత్రులు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్రెడ్డి నాగార్జున రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
సత్తుపల్లి : సత్తుపల్లి లో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం పరామర్శించారు. ముందుగా పట్టణంలోని సిద్ధారం రోడ్కు చెందిన వల్లంకొండ ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన నివాసాన�
స్పీకర్ పోచారం | గత మూడు వారాల క్రితం కరోనా వైరస్ సోకి హోం క్వారంటైన్ లో ఉన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా కోలుకున్నారు. కాగా, సోమవారం భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరా�
పాల్వంచ : కొత్తగూడెం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పాల్వంచలోని ఆ సంఘం కార్యాలయంలో శ్రీకాంతాచారీ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కాపర్తి వెంకటాచారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
సిరివెన్నెల మృతి | నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని అంటూ ప్రశ్నించిన గొంతు మూగపోయిందని సినీ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమయం పట్ల మంత్రులు హరీశ్రావ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. సోమవారం మహబూబ్నగర్ లోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసాన�
Tributes to Mahatma Gandhi: జాతిపిత మహాత్మాగాంధీకి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఆ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా నల్లగొండ