గిరిజన మహిళలపై అటవీ అధికారుల దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకున్నది. మండలంలోని మాణిక్యారం-ఎర్రబోడు ఊటవాగు సమీపంలోని ప్లాంటేషన్ భూముల్లో పోడు సాగుదారులు వే
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షే మహిళ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థినీలు రోడ్డెక్కారు. తంగళ్లపల్లిలోని సిరిసిల్ల-సిద్దిపేట రహదారిలోని అంబేర్ విగ్రహం ఎదుట ర�
‘పేదలన్న ప్రేమలేదు.. ఆడబిడ్డలన్న ఇంగితంలేదు.. అందుకే రేవంత్ సర్కారు పోడు భూములు సాగు చేసి పొట్టపోసుకుంటున్న ఆదివాసీ బిడ్డలపై దాడులకు దిగింది. ఆడబిడ్డలను వివస్త్రలను చేసి కొట్టించింది’ అంటూ బీఆర్ఎస్ �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి పంచాయతీ కోసగుంపులో పోడు భూముల్లో విత్తనాలు విత్తుతున్న ఆదివాసీ మహిళలపై ఈ నెల 20న అటవీ శాఖ అధికారులు చేసిన దాడి ఘటనకు సంబంధించి మరిన్ని అంశాలు వెలుగ
పోడు సాగుదారులకు చెందిన భూముల్లోకి అటవీ శాఖ అధికారులు వెళ్లడంతో గిరిజన మహిళలు, అటవీ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధికారులు గిరిజన మహిళలపై దాడి చేయడంతోపాటు దురుసుగా ప్రవర్తించడంతో ఉద�
గిరిజన మహిళలు, యువతులు కుట్టు శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పొందాలని, పలువురికి ఉపాధి కల్పించాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో గిరిజన మహిళల కుట�
మార్పు పేరుతో అడిగిన తీర్పు.. పట్నాన్ని పరేషాన్ చేస్తున్నది. పల్లెల్లో మళ్లీ పల్లేర్లు మొలిపిస్తున్నది. అతీగతీ లేని పాలకుల నిర్వాకంతో రాజధానిలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయింది. పల్లెలకు కరువును పరిచయం చే
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆదివాసీ గిరిజన మహిళలు ఆర్థికంగా ఎదగాలని, పలువురికి ఉపాధి కల్పించాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో దమ్మక్క ల
కాంగ్రెస్ సర్కారులో కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు వచ్చాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో గిరిజన మహిళలు గోడు వెల్లబోసుకున్నారు. గురువారం దుబ్బాక మండలం వెంకటగిరి తండాలో ఎమ్మెల్యే కొత్త ప్రభ�
మణిపూర్ గవర్నర్ అనసూయి యూకీకి కుకీ గిరిజన మహిళల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. బుధవారం ఉదయం చురాచాంద్పూర్ పట్టణంలో గవర్నర్ పర్యటనను గిరిజన మహిళలు అడ్డుకున్నారు.
ఆరున్నర దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గిరిజన తండాలు, గిరిజనుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో గిరిజనులు ఆత్మగౌరవంతో జీవనం కొనసాగిస్తున్నారని మ