Medak | మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ గిరిజన మహిళను వివస్త్రను చేసి.. చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన ఏడుపాయలకు వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం వెలుగుచూసింద�
దుండగులు గిరిజన మహిళపై హత్యాచారానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా అప్పాజిపల్లి శివారు ఏడుపాయలకు వెళ్లే మార్గంలో ఓ ప్లాట్ వెనుక శ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన మహిళను ఇద్దరు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖాండ్వా జిల్లా, ఖల్వా గిరిజన ప్రాంతంలో శనివారం రాత్రి 1 గంట సమయం�
KTR | ఓ గిరిజన వృద్ధురాలు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తనకు వచ్చిన రూ. 2 వేల పెన్షన్లో నుంచి రూ. వెయ్యి నా పెద్ద కొడుకు కేసీఆర్కు ఇవ్వాలని మాజీ ఎంపీ మాల�
ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒక గిరిజన మహిళను సాక్షాత్తూ ఆమె మామ, మరిది మరికొందరు కలిసి దౌర్జన్యం చేసి కొట్టి, అర్ధనగ్నంగా చేసి, చేతులు కట్టేసి వీధులలో ఊరేగ
Tribal Woman Assaulted | గిరిజన మహిళ పట్ల ఒక వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. పొలం ధ్వంసంపై నిరసన తెలిపిన ఆమెను దారుణంగా కొట్టాడు. అలాగే బలవంతంగా ఆమె నోట్లో మలం పోశాడు. బాధిత గిరిజన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Suryapet | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణలేకుండా పోయింది. రాష్ట్రంలో అత్యలు, అత్యాచారాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. తాజాగా గిరిజన మహిళపై(Tribal woman) ఓ కాంగ్రెస్ నాయకుడు (Congress leader) లైంగి�
జైనూర్ ఆదివాసీ మహిళ పై అత్యాచారానికి యత్నించి జైనూర్ ఘటనకి కారణమైన నిందితుడు ముగ్దుంపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివాసీ మహిళపై ఓ వర్గం వ్యక్తి దాడి ఘటనతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
పొట్టకూటి కోసం ఉపాధి వెతుక్కుంటున్న ఓ గిరిజన మహిళ(20)ను మోసగించి గ్యాంగ్ రేప్కు పాల్పడిన ఘటన బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ జిల్లా తాజ్పూర్లో జరిగింది.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలం మొలచింతపల్లిలో దారుణం జరిగింది. ఓ చెంచు మహిళపై ఇద్దరు విచణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఈశ్వరమ్మ, ఆమె భర్త ఈదన్న వ్యవసాయ భ�
అందరిలాగే ఆమె కూడా. కానీ అందరిలోనూ ఆమె కాస్త ప్రత్యేకం. ముఖ్యంగా సాగు రంగంలో మరికొంత అద్భుతం. కండలు తిరిగిన పురుషులకే కష్టతరంగా ఉండే సాగుక్షేత్రంలో ఆమె వారికి దీటైన కర్షకురాలిగా నిలుస్తోంది. రోజంతా నడుమ�
బీజేపీ పాలిత మణిపూర్లో ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లోనూ చోటుచేసుకున్నది. 21 ఏండ్ల గిరిజన మహిళను ఆమె భర్త మరికొందరు కలిసి నగ్నంగా గ్రామ