చాలా ఎత్తుగా ఉండే ఈ గుగ్గిలం చెట్టు సహజసిద్ధంగా అడవుల్లో పెరుగుతుంది. అడవి నుంచి గిరిజనులు సేకరించే అనేక దినుసుల్లో గుగ్గిలం ప్రధానమైనది. కాండంపై గాటు పెడితే ఒక రకమైన జిగురులాగా ద్రవం స్రవిస్తుంది. ఎండి
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా ఒకే వైపు పయనిస్తూ జాతిపరంగాను, భాషా పరంగాను, సంస్కృతిపరంగాను ఒకే లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నది. ఫలితంగా దీని ప్రభావం విభిన్న బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, న�
భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించాల్సిన ‘ఐటీడీఏ పాలకమండలి’ 18 నెలలుగా మూగబోయింది. ప్రతి మూడు నెలలకొకసారి సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల�
సామాన్యుడి ఇంటికి సీఎం రేవంత్రెడ్డి వచ్చి భోజనం చేసిన అంశం స్థానికంగా విమర్శలకు దారితీస్తోంది. ప్రచార ఆర్భాటం కోసమేనంటూ కొందరు, హామీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకేనంటూ మరికొందరు వ్యాఖ్యానాలు చేస్త�
భూమి లేకపోయినా ఓ వ్యక్తికి 7 గుంటల భూమి ఉన్నట్టు పట్టాదారు పాస్బుక్ రావడంతో శంషాబాద్ మండలంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని అలీకోల్తండ�
అడవుల సంరక్షణలో స్థానిక అటవీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గిరిజనులు అడవులను నరుకుతూనే ఉన్నారు. కొత్త పోడు నరికితే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా ప్రయో�
బిందెడు నీటి కోసం గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి కోసం ఎక్కడో దూరాన ఉన్న పంట పొలాల బాటపడుతున్నారు. దాహార్తిని తీర్చండి సారూ అంటూ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని చె
మంండలంలోని బుగ్గపాడు పంచాయతీ పరిధిలో గల చంద్రాయపాలెంలో పోడుభూముల విషయంలో ఆదివారం గిరిజనుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు.
అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమైందని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మారుమూల తండాలు సైతం ప్రగతిబాట పట్టాయని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ సర్కారు అనేక పథకాలు అమలుచేస్తున్నదని, వాటి
ఏలియన్స్ను చూశామని, అవి తమపై దాడి చేశాయని పెరూ దేశంలోని ఓ గ్రామస్థులు చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఏడడుగుల ఎత్తున్న ఏలియన్స్ చేత్తో ఆయుధాలు పట్టుకొని స్పైడర్మ్యాన్ సినిమాలో ఉండే గ్రీన్ గోబ్�
ఏటా ఆదివాసులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే వేడుకల్లో అకాడీ పండుగ ప్రత్యేకమైనది. ఈ పూజలు చేస్తే తమ దేవత పాడిపంటలకు రక్షణ కల్పిస్తుందని గిరిజనుల నమ్మ కం. మండలంలోని శంకర్గూడ, ఇంద్రవెల్లి గోం డ్గూడ, వడగాం గ్�
డవిలో లభించే పండ్లు కనబడితే చాలు నోరూరక తప్పదు. వేసవిలో మాత్రమే లభించే పాల పండ్లు, మొర్రి పండ్లు, జీడి మామిడి, తునికి పండ్లు చాల రుచిగా ఉంటాయి. వేసవిలో గిరిజనులు వీటితో ఉపాధి పొందుతుంటారు.