మండలంలోని సూరారం గ్రామం నుంచి సూరారం తండా మీదుగా చందంపేట వరకు బీటీరోడ్డు, బ్రిడ్జి నిర్మా ణానికి రూ. 5.10కోట్లు మంజూరు చేయ డంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్య పరిష్కారానికి మహిళా సంక్షేమం, గిరిజనాభివృద్ధిశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్కమిటీ శనివారం బీఆర్క�
మంచిర్యాల : కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీసులు ఆదివారం తాండూర్ మండలంలోని మారుమూల నర్సాపూర్ గ్రామంలో గిరిజన ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ర