Earthquake | అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం 4:41 గంటలకు 5.8 తీవ్రతతో భూమి కంపించింది. రాజధాని గౌహతిపైనా ప్రభావం చూపింది. దీంతో భవనాల్లో నిసించే జనం భయంతో బయటకు పరుగులుతీశారు.
Earthquake : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి మరోసారి కంపించింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ (NCR) ప్రాంతంలో శుక్రవారం స్వల్పంగా భూకంపం (Earthquake) సంభవించింది. హర్యానాలోని ఝజ్జర్(Jhajjar)లో వరుసగా రెండోరోజు భూ ప్రకంపన
యూరోపియన్ దేశమైన గ్రీస్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. బుధవరాం తెల్లవారుజామున 1.51 గంటలకు గ్రీకు ద్వీపం కాసోస్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది.
Earthquakes | మణిపూర్లో గంట వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. అలాగే పలు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 11.06 గంటల సమయంలో తొలుత 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఉత్తరభారత దేశాన్ని వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూమి కంపించింది. గంటల వ్యవధిలోనే బీహార్లో ప్రకంపణలు చోటుచేసుకున్నారు. ఉదయం 8.02 గంటలకు బీహార
సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) స్పందిస్తూ.. మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Delhi) వచ్చింది. సోమవారం ఉదయం 5.36 గంటలకు ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయింది. భూమిలోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవ�
Earthquake | లడఖ్లోని కార్గిల్లో 5.5 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. దీంతో ఉత్తర భారతదేశంతోపాటు పాకిస్థాన్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. సోమవారం మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మ
హిమాలయ దేశం నేపాల్లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీనిప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ (North India) ప్రకంపణలు (Tremors) వచ్చాయి. 15 సెకన్లపాటు భూమి కంపించింది.
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో ఇవాళ 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో జమ్మూకశ్మీర్తో పాటు ఢిల్లీలోనూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉ�
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు పేర్కొన్నారు. అయితే బెంగళూరుతో పాటు
Vizag | ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఆదివారం తెల్లవారుజామున పలు చోట్ల స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో విశాఖ ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. మురళీ నగ
వరుస భూప్రకంపనలు | అస్సాంలో వరుస భూప్రకంపనలు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో ఐదుసార్లు భూమి కంపించింది.