Woman Tied To Tree Brutally Thrashed | కట్నంగా బైక్ ఇవ్వనందుకు అత్తింటి వారు చిత్రహింసలకు పాల్పడ్డారు. మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Girls' Bodies In Tree | ఇద్దరు బాలికల మృతదేహాలు (Girls' Bodies In Tree) చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారితో బలవంతంగా మద్యం తాగించి ఆపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలికల కుటుంబం ఆరోపించింది. దీంతో నిందితులైన ఇద్దరు యువకులతోపాటు కా�
కేంద్ర ప్రభుత్వం వికారాబాద్ సమీపంలోని దామగుండంలో నిర్మించతలపెట్టిన వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుందని స్థానికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రహదారి విస్తరణ పనులకు అడ్డువచ్చిన చెట్లకు ఫారెస్టు అధికారులు జీవం పోశారు. సంగారెడ్డి-నాందేడ్-అకోలా జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మూడేండ్ల క్రితం తొలగించిన భారీ వృక్షాలను ట్రాన్స్లొకేషన్ పద్ధ�
Crime news | ఓ ఇసుక లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఏటూరు నాగారం మండలం సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన �
తాటిచెట్టుపై ప్రమాదంలో చిక్కుకున్న ఓ గీత కార్మికుడిని తోటి కార్మికుడు కా పాడాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్లో ఆదివారం చోటుచేసుకున్నది.
Family Kills Couple | యువ జంట మృతదేహాలు చెట్టుకు వేలాడటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబం తన కుమారుడ్ని హత్య చేసినట్లు యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ సంఘ
mangoes | వైద్య విద్యార్థి బుధవారం రాత్రి క్యాంపస్లోని మామిడి చెట్టు ఎక్కాడు. మామిడి కాయలు తెంచేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా జారి మామిడి చెట్టుపై నుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. అతడ్ని వెంటనే ఆసు�
Hyderabad | చెట్లకు ఇష్టం వచ్చినట్లు పోస్టర్లను అతికించవద్దని అధికారులు ఎంతగా చెబుతున్నా చాలామంది దీన్ని పట్టించుకోవట్లేదు. తమ సంస్థల ప్రమోషన్ కోసం చెట్లకు పోస్టర్లను తగిలిస్తున్నారు. ఇలా నిబంధలను అతిక్రమ�
Karinataka | కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చుంచునూరు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన మహింద్రా బొలేరో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రిచెట్టును ఢీకొట్టి
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం అంగడి బజార్లోని చింతచెట్టు నుంచి కల్లు పారుతున్నది. దీన్ని సోషల్ మీడియాలో పెట్టగా ఈ విచిత్రాన్ని జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్నారు.