జగిత్యాలలో ఓ వ్యక్తి వినూత్న నిరసనజగిత్యాల అర్బన్, ఆగస్టు 30: తాను నాటిన మొక్కను నరికేశాడని ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. జగిత్యాల జిల్లాకేంద్రంలో సోమవారం జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. జగిత్యాల పట్ట
బొంరాస్పేట, ఆగస్టు:తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపదను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది. రహదారులకు ఇరువైపులా రెండు మూడేండ్ల కిందట నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి కొత్
చెట్టును నరికిన వ్యక్తి | చెట్టును నరికిన ఓ వ్యక్తికి గ్రామ పంచాయతీ అధికారులు జరిమానా విధించిన సంఘటన కొమురవెల్లి మండలంలోని రాంసాగర్లో బుధవారం చోటు చేసుకుంది.
చుట్టూ పచ్చగా పరుచుకున్న పొలాలు.. మధ్యలో అమ్మ చెట్టు.. ఆ తల్లి ఒడిలో అంచెలంచెలుగా రెండు మంచెలు.. ఆకుల నీడలో వెలసిన ఈ మేడ అద్భుతంగా ఉన్నది కదూ.. నీటి గలగలలతో సేద్యం ఇప్పుడు పండుగైంది.
ఐదు మొక్కలు నాటాలని ఆదేశంబండ్లగూడ, జూలై 14: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీ ర్ కార్పొరేషన్ పరిధిలోని అభ్యుదయనగర్ కాలనీ వాసి పురుషోత్తం తమ ఇంటి ముందున్న చెట్టును నరికివేశాడు. విషయం తెలుసు�
హన్మకొండలోని దాసరివాడలో రావిచెట్టు తొర్రలో పోచమ్మ వెలసింది. దీంతో స్థానికులు ఆ చెట్టుకు ఆనుకొని ఒక గుడిని నిర్మించి ఎన్నో ఏండ్లుగా అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. భారతీయ సమాజం ప్రకృతిత�
చెట్లు ..పొలాల గట్లే కాదు.. ఇండ్ల మధ్య ఉన్న చెట్టుతో కూడా గొడవే. అందుకు ఇదే ఉదాహరణ. ఇంగ్లండ్లోని షెఫీల్డ్లో రెండ్లు ఇండ్ల మధ్య ఈ చెట్టు ఉంది. దీని గురించి రెండు ఇండ్ల వారికి 25 ఏండ్లుగా గొడవే. కొట్టేయాలని ఒకా
అనుమానాస్పద మృతి| జార్ఖండ్లో ఓ బీజేపీ నాయకుని కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. పలాము జిల్లాలోని లాలిమటి అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
‘నేను భాషను ప్రేమిస్తాను. యాసను ప్రేమిస్తాను. భాష నా తల్లి. తల్లిని ప్రేమించని వాడు మనిషే కాదు. కవి అంతకన్నా కాదు అని ప్రఖ్యాత కవి జింబో నా పేరు యాద్గిరి అంటూ ఘోషించాడు. ఏండ్లకు ఏండ్లుగా సుడివడుతున్న జీవిత�
మెదక్ : ప్రమాదవాశాత్తు చెట్టు పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పుట్టి దుర్గయ్య(45) చెట్టుపై తేనె తీయడానికి