గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రలోని శ్రీ జగత్ మహా మునీశ్వర స్వామి ఆలయం, శ్రీ సీత రామచంద్ర స్వామి ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఆర్డినేటర్ సతీశ్, హరితసేన రాష్ట్ర కోఆర్డినేట�
ధర్మారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం పెద్దపల్లి మై భారత్, పత్తిపాక యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (ఒక మొక్క అమ్మ పేరున నాటుదాం) కార్యక్రమం నిర్వహించారు. ఆ పాఠశాల విద�
Monkey Snatches Cash Bag, Showers Notes | బైక్లో ఉన్న క్యాష్ బ్యాగ్ను ఒక కోతి ఎత్తుకెళ్లింది. చెట్టుపైకి దానిని తీసుకెళ్లింది. ఆహారం కోసం ఆ బ్యాగ్లో వెతికింది. అందులో ఉన్న రూ.500 నోట్లను కిందకు వెదజల్లింది. దీంతో ఆ నోట్లు చేజిక్క�
Air India Plane crash | ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. చెట్టు కింద ఉన్న ఫ్యామిలీ టీ స్టాల్ వద్ద నిద్రించిన యువకుడు ఈ దుర్ఘటనలో మరణించాడు. అతడి తల్లికి తీవ్రంగా కాలి�
మల్కాజిగిరిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేటాయించనందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చెట్టు కింద కూర్చొని వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన మల్కాజిగిరి మున్సిపల్ సర్కిల్�
PEDDAPALLY | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 09: పెద్దపల్లి మండలం లోని ముత్తారం గ్రామానికి చెందిన బాలసాని జంపయ్య గౌడ్ ( 46) గీత కార్మికుడు బుధవారం ప్రమాద వశాత్తు తాటి చెట్టు పై నుండి జారి పడి తలకు కాళ్లు చేతులకు తీవ్ర గాయాల�
School Girls Hanging From Tree | స్కూల్ డ్రెస్లో ఉన్న బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. స్కూల్లో చదువుతున్న ఆ ఇద్దరు బాలికలు రెండు రోజుల కింద అదృశ్యమైనట్లు వారి తల్లిదంద్ర
పరిశుద్ధ వాక్కును అల్లాహ్ ఓ చెట్టుతో పోల్చాడు అని చెబుతున్నది ఖురాన్. ఖర్జూర చెట్టు వేరు భూమిలోనికి లోతుగా నాటుకొని ఉంటుంది. కొమ్మలు ఆకాశాన్ని అంటుతాయి.
జమ్మిచెట్టుని ‘శమీ వృక్షం’ అని కూడా పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయాలలో దీనిని ‘ఆరణి’ అని అంటారు. మహాభారతంలోని విరాట పర్వంలో పాండవులు జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను భద్రపరుస్తారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత వి�
Narayanapet | కారు(Car) చెట్టును(Tree) ఢీకొట్టగా భారీగా మంటలు ఎగిసిపడ్డ(Car crashed) సంఘటన నారాయణపేట జిల్లా( Narayanapet )మాగనూరు మండల కేంద్రంలోని రోడ్డు క్యాంపు సమీపంలో గురువారం ఉదయం నాలుగు గంటల సమయంలో చోటుచేసుకుంది.
Sons Burnt Alive Mother | ఇద్దరు కొడుకులు దారుణానికి పాల్పడ్డారు. వృద్ధురాలైన కన్న తల్లిని చెట్టుకు కట్టేశారు. ఆమెకు నిప్పంటించి సజీవంగా దహనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
తిరుమలలో (Tirumala) దేవుడి దర్శనానికి వెళ్లిన యువతి గాయాలపాలయ్యింది. తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఓ యువతి వెళ్తున్నది. ఈ క్రమంలో ఆమెపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి పడింది.