స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ పార్టీ అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని, ఈ విషయమై గ్రామస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమంతంగా ఉండాలని మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్ప�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం అందిస్తున్నాయి. పోషకాహార పంపిణీలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ముఖ ఆధారిత గుర్తింపు (ఫ
పారదర్శకతకు పంగనామం పెడుతూ.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణ విధానాన్ని అంత గోప్యంగా మార్చేశారు. అందుబాటులో ఉన్న టీజీబీపాస్ కంటే మరింత సులభతరమైన విధానం బిల్డ్ నౌ అని చెప్పుకుంటూ ప్రభుత్వం చేస్తున్
శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా వుండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు.
డైపర్స్... ఒకప్పుడు విలాసం, ఆ తర్వాత సౌకర్యం, ఇప్పుడు అవసరం. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఏదో ఒక సమయంలో వీటిని వాడుతూనే ఉంటారు. అయితే వీటిలో ఉండే కెమికల్స్ వల్ల రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి పిల్లలకు ఇన్ఫె�
Ponnam Prabhakar | మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ల బదిలీల(Transfers) విషయంలో పారదర్శకత(Transparency) పాటిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar) అన్నారు.
Grain ccentres | ధాన్యం సేకరణ ఓ యజ్ఞం వంటిదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసిల్దార్ మాచన రఘునందన్(Machana Raghunandan) అభిప్రాయ పడ్డారు. రైతు దినోత్సవం సందర్భంగా రఘునందన్ ఆమనగల్లు పరిసర ప్రాంతాల్లో ధాన్యం సేకరణ క
దేశంలోని కీలక సంస్థలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉక్కు పిడికిలి బిగిస్తున్నారు. ఆయా సంస్థల పారదర్శకతకు నిలువునా పాతరేస్తున్నారు. అందుకు దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ కాగ్ పనితీరే ప్రత్యక్ష నిదర్శనం. కేం�
తెలంగాణ ప్రభుత్వం పేదలకు పక్కా ఇంటి నిర్మాణం కోసం కొనసాగిస్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. తాండూరులో పూర్తయిన 401 ఇండ్ల కోసం తాండూరులోని 36 వార్డుల నుంచి 9436 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మే�
Minister Harish rao | ధరణి (Dharani) పోర్టల్తో సులభంగా, వేగవంతంగా పనులు జరుగుతున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా భూమి క్రయవిక్రయాలు చేయొచ్చని తెలిపారు. పైసా ఖర్చులేకుండా ఇంటికే పట�
ఆర్టీఐతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ వనజ ఎన్ సర్నా పేర్కొన్నారు. ఏ సమాచారాన్నైనా ఒక్క దరఖాస్తుతో తెలుసుకోవడం సామాన్యులకు గొప్ప అవకాశమని చెప్పారు.