Snake begger | అడుక్కునే పద్ధతులు కూడా రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సాధారణంగా అంగవైకల్యాన్ని చూపించో, పసిబిడ్డలకు పాలు లేవని చెప్పో, తినడానికి తిండిలేదని చెప్పో భిక్షాటన (Begging) చేస్తుంటారు.
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు తీపి కబురును అందించింది. గత రెండు, మూడు నెలలుగా రామగుండం రైల్వేస్టేషన్లో నిలిచిపోయిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లను తిరిగి పునప్రారంభమై�
రైలు ప్రయాణికులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్తులపై రైల్వే పోలీస్ నిఘా పెట్టింది. కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మూడేళ్లల్లో జరిగిన చైన్స్నాచర్లు, దొంగతనం, దోపిడీ కేసుల్లో అనేక మంది�
SCR | వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. చర్లపల్లి - విశాఖపట్నం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికులకు ఒక కొత్త సౌకర్యాన్ని భారతీయ రైల్వే ప్రకటించింది. రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందు వరకు ప్రయాణికులకు తాము రైలు ఎక్కే(బోర్డింగ్) స్టేషన్ను మార్చుకునే వెసుల�
Train passengers | ప్రకాశం జిల్లా మార్కపురం రైల్వేస్టేషన్లో లిఫ్ట్లో చిక్కుకుని ప్రయాణికులు మూడు గంటలపాటు అవస్థలు పడ్డారు. రైల్వే పోలీసులు స్పందించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
రైలు ప్రయాణికులకు ఇది చేదు వార్తే. ఏసీ కోచ్లలో ప్రయాణికులకు అందించే దుప్పట్లను నెలకోసారి మాత్రమే ఉతుకుతారట. ఈ విషయాన్ని స్వయంగా రైల్వేనే వెల్లడించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ర�
రైల్లో బాలిక(11)పై రైల్వే కాంట్రాక్టు కూలీ ఒకరు లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలి కుటుంబసభ్యులు, ప్రయాణికులు నిందితుడిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
MMTS | దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల కారణంగా శని, ఆదివారాల్లో నడవాల్సిన పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు
Good news | గోవాకు వెళ్లే రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇకపై సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా(గోవా)కు వెళ్లేందుకు వారానికి రెండుసార్లు కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనుంది.
Train Passengers Fall Sick | ఆహారం తిన్న 90 మంది రైలు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. (Train Passengers Fall Sick ) ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. స్టేషన్కు చేరుకున్న రైలు వద్దకు డాక్టర్లు, వైద్య సిబ్బందిని రప్ప�