MMTS | హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 14 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.
Padmavathi Express | తిరుపతి రైల్వే స్టేషన్లోని యార్డ్లో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. దీంతో పద్మావతి, రాయలసీమ ఎక్స్ప్రెస్ను రీ షెడ్యూల్ చేసి
పక్క పట్టాలపై ఎదురు దిశగా వస్తున్న రైలు ప్రయాణికులపై మరో రైలులోని ఓ ప్రయాణికుడు బెల్టుతో దాడి చేశాడు. బీహార్లోని చప్రా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఈ బండిని ప్రతిసారీ..
ప్లాట్ఫాం వన్పైనే పెట్టండి!
కులీనులైన మన ప్యాసింజరు దేవుళ్లని..
ఎస్కలేటరో, లిఫ్టో ఎక్కి ఇంకో
ప్లాట్ఫామ్మీదికి వెళ్లమని చెబితే పాపం!
Howrah Express | బెంగళూరు నుంచి కోల్కతా వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎక్స్ప్రెస్లోని ఎస్9 ఏసీ కోచ్లో అగ్నికీలలు ఎగిసిపడినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీంతో ర�
South Central railway | దసరా పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆయా మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే.. నర్సాపూర్ - సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య
హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు, సబర్బన్కు సంబందించిన మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ (ఎంఎంటీఎస్) లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 21న (ఆదివారం) రద్దు చేసినట్లు శుక్రవారం దక్షిణ మ�
హైదరాబాద్ : పెద్దపల్లి-కాచిగూడ స్టేషన్ల మధ్య నడుస్తున్న రెండు రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఈ నెల 20 వరకు రద్దు చేస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఇక నిజామాబాద్ – పందాపూర్,
రైలు ఎక్కే క్రమంలో...దిగే క్రమంలో ప్రయాణికులు కంగారుగా రైల్లో ఏదో ఒక వస్తువులు మరిచిపోతుంటారు. ఇంటికి వెళ్లిన తరువాత, రైల్వేస్టేషన్ నుంచి వెళ్లిపోయిన అనంతరం చూసుకుంటే బ్యాగ్ కనిపించడం లేదని..