ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఎన్సీఆర్ పరిధిలో రోడ్డుపై రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనదారులపై తొలిసారిగా ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయంలో ఢిల్లీ దేశంలోనే �
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సూచించారు. నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థులతో ప్రధాన రోడ్డ�
ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నియంత్రించవచ్చనని జిల్లా రవాణాధికారి పీ రంగారావు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం-2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విద్యార్ధులు, డ్ర
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ విధుల్లో మంచి పనితీరు కనబరిచే సిబ్బందికి గుర్తింపు ఇస్తూ.. రోడ్లపై అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమి�
రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ విధించే చలానాలు ఇప్పుడు పేద, మధ్యతరగతి ప్రజల రోజువారీ ఖర్చులో భాగమైపోయాయి. కష్టపడి సంపాదించిన డబ్బుతో కడుపు నింపుకోవడం, ఇంటి అద్దె కట్టడం, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించడం.. �
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డ వ్యక్తికి కోర్టు న్యాయమూర్తి రోడ్డుపై నిలబడి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించాలని న్యాయమూర్తి వినూత్నమైన తీర్పును వెల్లడించినట్లు ట్రాఫిక్ సీఐ భగవంత్రెడ
Traffic Challan | చిన్న పిల్లలతో కలిసి వెళ్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రెట్టింపు జరిమానా విధించాలని రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. వాహనదారుల భద్రతను, జవాబుదారీ తనాన్ని పెంపొందించేందుకు ఈ ప్రతి�
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటూ వెంటనే చలాన్ కట్టాలని ఏపీకే ఫైల్ పంపి డబ్బులు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నగరానికి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్కు ఈ నెల 6వ తేదీన వాట్సాప్లో ఈ-పరివాహన్.ఏపీ�