నిజామాబాద్ జిల్లాలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. ఆర్టీఏ, ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటిస్తూ.. అధికారులకు సహకరించాలని సంబంధిత అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా ప్రయోజనం లేకుం�
పాదచారులు నడిచేందుకు ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఫుట్పాత్లను అక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిపై ఎఫ్ఐఆర్
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలకు అడ్డుకట్ట పడుతుందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. మండలంలోని నగరం గ్రామంలో స్థానికుడు నరేందర్రెడ్డి అందజేసిన రూ.1.36 లక్షల విరాళంతో 8 సీసీ కెమెరాలు,
వాహనాలు ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(టీటీఐ) ఏసీపీ జి.శంకర్రాజు విద్యార్థులకు సూచించారు. శుక్రవారం దిల్సుఖ్నగర్లోని గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ వద్ద ఉన్న
Traffic Rules | స్నాచింగ్, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇలా అన్ని రకాల నేరాలను అరికట్టేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్ర�
ట్రాఫిక్ నియమాలను పాఠశాల స్థాయి నుంచే పాఠ్యాంశంగా బోధించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(టీటీఐ) ఏసీపీ జి.శంకర్రాజు అన్నారు. శనివారం దిల్సుఖ్నగర్లోని గడ్డిఅన్నారం ఎక్స్రోడ్ వద్
నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ను చక్కదిద్దిన అనుభవంతో వరంగల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జనవరి 1 నుంచి వరంగల్ కమిషనరేట్ పో
Traffic Rules | రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ట్రాఫిక్ ఉల్లంఘనలపై సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ మొదలు కానుంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గత కొద్ది రోజుల క్రితం ట్రాఫిక
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించండి.. అంటూ ట్రాఫిక్ పోలీసులు కొంతకాలంగా వాహనదారుల్లో నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. చెప్పినా వినని.. నిబంధనలు పాటించని వారిపై �
ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దూకుడు పెంచారు. ప్రతి 15 రోజులకు ఒక నిబంధనపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముందుగా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి, ఆ తర్వాతే ఉల్లంఘ�
నగర రోడ్లపై ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ‘రోప్' (రిమూవల్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ ఎంక్రోచ్మెంట్స్)ను పకడ్బందీగా అమలు చేయడంలో నిఘా నేత్రలు నేను సైతం అంటున�
ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన పద్మారావునగర్కు చెందిన పి.ఉదయ్కుమార్ (28) హఠాన్మరణంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతికి సంబంధించిన కారణాలు తెలుసుకోవడంతోపాటు మృతదే