బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ మళింపు అమలులో ఉంటుందని నగర పోలీసు ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డే�
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద బహుళ అంతస్తుల ఫె్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో జూలై 1 నుంచి 3 నెలల పాటు డీఎల్ఎఫ్ గేట్ నంబర్-1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్
Hyderabad Traffic | హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్.. అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాను నేటి నుంచి తాత్కాలికంగా మూసివేశారు. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆం�
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించనున్న విజయయాత్ర నేపథ్యంలో నగరంలో విస్తృతంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. దాదాపు 12 కిలోమీటర్ల మేర సాగనున్�
మక్కా మసీదు వద్ద శుక్రవారం నిర్వహించే జుమాతుల్ విదా ప్రార్థనల దృష్ట్యా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల దాకా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తె
Hyderabad | న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగున్నాయి.
న్యూఇయర్ మరి కొద్దిగంటల్లో రాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం కొత్త సంవత్సర వేడుకల ఆంబరాల్లో మునిగితేలుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబర్ సమ్మిట్ను (Telangana Global Summit) రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. �
Traffic Restrictions | రాష్ట్రపతి నగర సందర్శన నేపథ్యంలో నగరలోని పలు చోట్ల శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర జాయింట్ పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) జోయల్ డెవిస్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వ
సద్దుల బతుకమ్మ సందర్భంగా మంగళవారం ట్యాంక్బండ్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.