వీధి వ్యాపారులు నగరంలో నిర్మించిన వెండర్స్ జోన్లోనే తమ వ్యాపారాలు చేసుకొని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కోరారు. కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ సిక్తా పట�
Minister Talasani | ఎన్నో సంవత్సరాల నుంచి సనత్ నగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు 210 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )తెలిపారు. సనత్ నగర్ నియోజ�
హైదరాబాద్ మహా నగరంలో అభివృద్ధి పనుల కార్యాచరణ చకచకా జరుగుతున్నది. రోజు రోజుకు నగర విస్తీర్ణం పెరగడంతో మున్ముందు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది.
సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించింది. తొమ్మిదేండ్లుగా కేంద్రంతో చేస్తున్న పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది. పట్టువదలని విక్రమార్కుడిలా సీఎ�
తెలంగాణ సిద్ధించిన తర్వాత మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. జిల్లాను ఏర్పాటు తర్వాత విరివిగా నిధులు మంజూరు చేస్తూ సకల హంగులు సమకూరుస్తున్నారు. అగ్రికల్చర్, ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్,
ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో హైదరాబాద్లో మెట్రోరైలు విస్తరించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని సంపూర్ణగా స్వాగతిస్తున్నామని సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పలువు�
జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం స్టేజీ, ఉమిత్యాల గ్రామంలో ఓ నకిలీ స్వామి మోసాలకు పాల్పడుతున్నాడు. తన చుట్టూ గోవిందా.. గోవిందా అని తిరిగితే.. పక్షవాతం తగ్గుతుందని, మూగవారికి మాటలు వస్తాయన
ఆర్టీసీ మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడంతో భాగంగా యాజమాన్యం అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఒక పక్క నగర ప్రయాణికులను ఆకర్షించే పథకాలు ప్రారంభిస్తూనే మరో పక్క డ్రైవర్లు, కండక్ట
ట్రాఫిక్ నిబంధనలు.. పాటించకపోతే జీవితాలు చెల్లాచెదురవుతాయి. అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఇటువంటి విషయాలపై చిన్నారులకు ట్రాక్స్ఎస్ సొసైటీ సంస్థ రైడ్ టూ సేఫ్టీ పేరుతో సామాజిక �
అప్పుడు వాహనాల రద్దీ ఇంతగా పెరుగుతుందని ఊహించలేదు.. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చివరకు ఇంటర్చేంజ్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చునని నిర్ణయానికి వచ్చా
ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు వివిధ విభాగాల అధికారుల సమన్వయంతో ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామ ని రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు.
ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనరేట్లో నిర్వహించిన ట్రాఫిక్ రివ్యూ మీటింగ్�
ట్రాఫిక్ సమస్యలు లేకుండా చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఫుట్పాత్లను కబ్జా చేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారి