Hyderabad | హైదరాబాద్ : పాతబస్తీ లాల్ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా పాత నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీలో ఆదివారం బోనాల�
నగర ట్రాఫిక్ పోలీసులు జూన్లో 2818 డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ) కేసులు నమోదు చేశారని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు వెల్లడించారు. ఇందులో న్యాయస్థానం 400 మందికి(ఒక రోజు నుంచి 7 రోజుల వరకు) జైలు శిక్ష, జరిమానాల�
మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల టీనేజర్ నాహెల్ను ట్రాఫిక్ పోలీసులు మంగళవారం కాల్చిచంపటంతో ఫ్రాన్స్లో మొదలైన అల్లర్లు అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి. రాత్రి అయ్యిందంటే చాలు వందలు, వేలమంద�
ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల తనిఖీలు, జరిమానాలు విధించడం.. తదితర వాటికే ఇంతకాలం పరిమితమైన ట్రాఫిక్ పోలీసులు తాజాగా.. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సైతం అడ్డుకట్ట వేసే దిశగా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే మేడ్�
ఇబ్రహీంపట్నానికి ప్రభుత్వం నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నో ఏండ్లుగా ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఈ ప్�
కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఢీకొట్టి పది కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడో వ్యక్తి. మహారాష్ట్రలోని వాశిలో ఈ సంఘటన జరిగింది. ఓ కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్తుండటాన్ని గమనించి�
Traffic Restrictions | హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు,
Minister Harish Rao | సీపీఆర్ చేయడం ద్వారా ఒక మనిషి అమూల్యమైన ప్రాణాలను కాపాడి కానిస్టేబుల్ రాజశేఖర్ గొప్ప పనిచేశారని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. వచ్చే వారం తెలంగాణ ప్రభుత్వం ఫ్రంట్లైన్ ఉద్యోగులు, కార్యకర
ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్తో రోడ్డు ప్రమాదాలు తగ్గడంతోపాటు చోరీకి గురైన వాహనాలు కూడా పట్టుబడుతున్నాయి. ప్రతినెల 30 నుంచి 40 చోరీకి గురైన వాహనాలు, నేరగాళ్లు పట్టుబడుతున్నారు.
గరంలో 24 గంటలూ ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పెరిగిన ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా పగలు, రాత్రి కూడా ట్రాఫిక్ పోలీసులు డ్యూటీలో ఉంటున్నారు.