నగర ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ చానల్తో మలక్పేట యశోధ దవాఖాన నుంచి సికింద్రాబాద్ కిమ్స్కు లైవ్ అర్గాన్ (ఊపిరితిత్తులు) అంబులెన్స్లో 13నిమిషాల్లో
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్లో ఆ రోజు ఉద�
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. వర్షం వేళ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షం ఆగగానే వెంట
హదారులపై ట్రాఫిక్కు అంత రాయం కలిగించే విధంగా పార్క్ చేస్తున్న వాహనదారులను కట్టడి చేసేందుకుగాను క్లాంప్ విధానాన్ని తిరిగి అమలు చేస్తున్నామని సుల్తాన్బజార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.సుమన్ కుమ�
రోడ్డుపై రూపాయి దొరికినా జేబులో వేసుకునే రోజులివి. కానీ ఛత్తీస్గఢ్కు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం తనకు దొరికిన రూ.45లక్షల బ్యాగును ప్రభుత్వానికి అప్పగించారు. రాజధాని నయారాయ్పూర్లోని కవబ�
హైదరాబాద్ : ఈ నెల 24న లాల్ దర్వాజ బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. చార్మినార్, మీర్చౌక్, ఫలక్నుమా, బహదూర్పురా ఏరియాల్లో ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం 12 గ
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. నగర వ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తోంది. రాబోయే మూడు గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కు
హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ నగరంలో గురువారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూబ్లీహిల్స్ నుం�
హైదరాబాద్ : బక్రీద్ పర్వదినం దృష్ట్యా ఆదివారం(జులై 10) నాడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిటీ పోలీసులు తెలిపారు. మీరాలం ట్యాంక్ ఈద్గా, మాసాబ్ ట్యాంక్లోని హాకీ గ్రౌండ్ పరిస�
హైదరాబాద్ : ప్రధాని మోదీ రాక సందర్భంగా శని, ఆదివారాల్లో ఐటీ కారిడార్లో వాహనాలను దారి మళ్లించనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. దారి మళ్లింపు ఇలా..! -నీరూస్ జంక్షన్ నుంచి కొత్తగూ
సినిమాల్లో హీరోలో బైకులపై అదిరిపోయే స్టంట్లు చేస్తూండటం మనకు తెలుసు. అయితే వాటిని నిపుణుల పర్యవేక్షణలో చేస్తారని, ఎవరూ కాపీ చేయడానికి ప్రయత్నించవద్దని సూచిస్తుంటారు. కానీ కొందరు ఆ హెచ్చరికలు పట్టించు
ప్రశాంత తెలంగాణ పయనంలో ఎనిమిదేండ్లు శాంతిభద్రతల నిర్వహణలో మేటి తెలంగాణ పోలీస్ హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు శాంతిభద్రతల సమస్యే పెద్దదిచేసి చూపే ప్రయత్న�
35 ట్రాఫిక్ చలాన్లు ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడి నుంచి ట్రాఫిక్ పోలీసులు రూ.8,125 వసూలు చేశారు. కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై రాజేందర్ స్థానిక పోస్టాఫీస్ వద్ద ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమ�
పోలీసులు తరుచూ బైక్కు చలాన్లు విధిస్తున్నారనే కోపంతో ఓ వ్యక్తి పోలీసుల ఎదుటే తన బైక్ను తగులబెట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అన్నాసాగర్ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకొన్నది.