ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అల్లుడికి చెందిన పోర్షే కారు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో అపహరణకు గురయింది. దిల్రాజ్ అల్లుడు అర్చిత్ రెడ్డి (Archith Reddy) జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్కు (Daspalla Hotel) రూ.1.7కోట్�
రోడ్డుపై నడుచుకొంటూ వెళ్తున్న ఓ వ్యక్తి గుండెపోటుకు గురై కుప్పకూలిపోవడంతో అక్కడే విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ ఉన్నతాధికారి అతడి ప్రాణాలు కాపాడి తన గొప్ప మనసును చాటుకొన్నాడు. వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం �
Hyderabad | హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. ఈ ఘటన బేగంపేట వద్ద బుధవారం ఉదయం జరిగింది.
Crime news | ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి గొప్పలు చెబుతుంటారు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న యూపీ నేరాలకు కేరాఫ్ అడ్రస్గ�
Judge's son threatens cops | ఒక జడ్జి కుమారుడు నో పార్కింగ్ ప్లేస్లో కారు నిలిపాడు. ట్రాఫిక్ పోలీసులు దీనిని నిలదీయగా చెంపపై కొడతానంటూ వారిని బెదరించారు (Judge's son threatens cops). అయితే ఒత్తిడికి లొంగని ట్రాఫిక్ పోలీసులు ఆ కారును అ�
నడి రోడ్డుపై వాహనం ఆగితే హైదరాబాద్లో ట్రాఫిక్ ఆగమాగమవుతుంది. వర్షాకాలంలో అయితే మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. నగరంలో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. అకస్�
గత కొన్ని రోజులుగా నగరంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయంలో కుండపోత వర్షం కురియ�
Hyderabad | డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ)లో మొదటిసారి పట్టుబడి కౌన్సెలింగ్కు హాజరైన వారి మైండ్సెట్ మారుతున్నది. మరోసారి మద్యం తాగి డ్రైవింగ్ చేయమంటూ తమకు తాముగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. డీడీ, డ్రైవింగ్ లైసెన
Hyderabad | హైదరాబాద్ : పాతబస్తీ లాల్ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా పాత నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీలో ఆదివారం బోనాల�
నగర ట్రాఫిక్ పోలీసులు జూన్లో 2818 డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ) కేసులు నమోదు చేశారని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు వెల్లడించారు. ఇందులో న్యాయస్థానం 400 మందికి(ఒక రోజు నుంచి 7 రోజుల వరకు) జైలు శిక్ష, జరిమానాల�
మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల టీనేజర్ నాహెల్ను ట్రాఫిక్ పోలీసులు మంగళవారం కాల్చిచంపటంతో ఫ్రాన్స్లో మొదలైన అల్లర్లు అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి. రాత్రి అయ్యిందంటే చాలు వందలు, వేలమంద�
ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల తనిఖీలు, జరిమానాలు విధించడం.. తదితర వాటికే ఇంతకాలం పరిమితమైన ట్రాఫిక్ పోలీసులు తాజాగా.. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సైతం అడ్డుకట్ట వేసే దిశగా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే మేడ్�