Traffic Restrictions | ఈ నెల 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల
తప్పతాగి కారు నడుపుతూ ఓ మహిళ డ్రంక్ అండ్ డ్రైవ్లో (Drunk And Drive) పట్టుబడింది. దీంతో కారును పక్కకు పార్క్ చేయాలని పోలీసులు ఆమెకు సూచించారు. పక్కనే ఉన్న వ్యక్తి ఆమెను తప్పించేందుకు.. వాహనాన్ని ముందుకు తీసుకువె
ఖమ్మం మున్నేరు బ్రిడ్జిపై నిర్మించే కేబుల్ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అలాగే, పాత వంతెనను పర్యాటకంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా సోమవారం బేగంపేట్ నుంచి సోమాజిగూడ వరకు అరగంట పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
నగరంలోని ఎర్రగట్టు గుట్ట జంక్షన్లో సోమవారం ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేకపోవడంతో ఎవరి దారిన వారు వెళ్లడంతో గజిబిజిగా మారింది.
Traffic Jam | హైదరాబాదీలను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం నుంచి నగరంలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. మధ్యాహ్నం సమయంలో ఎస్ఆర్ నగర్ నుంచి మూసాపేట వెళ్లే మార్గంలో �
సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రజలు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు.
వనస్థలిపురంలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ మరొకరిని బలిగొంది. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు�
RGIA | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్పోర్టు అప్రోచ్ రోడ్డు పొడవునా గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి నిర్ణయించారు. ఈ నిబంధనను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి అ�
క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివా�
నిత్యం ట్రాఫిక్ జామ్తో (Traffic) హైదరాబాద్ నగరవాసులు అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుండటంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
Pending Challans | రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ పెండింగ్ చలాన్ల గడువు జనవరి 31తో ముగియనుంది. మరోసారి గడువు పొడిగించేది లేదని ఇప్పటికే పోలీసు శాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు బస్టాండ్ ఇన్ గేట్ వద్ద స్పెషల్ డ్రైవ్ ని�
రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగం గా శుక్రవారం వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు వినూత్నం గా అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారుల�