ఓ వైపు సంస్థ ఆర్థిక కష్టాల్లో ఉందని చెప్పుకొంటూ..సామాన్యుల నుంచి ఆస్తి పన్ను, చిన్న వ్యాపారుల నుంచి ట్రేడ్ లైసెన్స్ల రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తున్న బల్దియా అధికారులు.. గజం స్థలానికి రూపాయికి అద్దె
Trade License | వ్యాపారానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలని, ఉన్నవారు లైసెన్సులను రెన్యూవల్ చేసుకోవాలని కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ ఎన్ కృష్ణారెడ్డి సూచించారు.
జీహెచ్ఎంసీలో కొత్త పంచాయితీ మొదలైంది. ఏఎంఓహెచ్లు, ఎస్ఎఫ్ఏలు, జవాన్ల చేతిల్లో నుంచి తొలగించి ఏఎంసీలు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు ట్రేడ్ లైసెన్స్ల బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల కమిషన
డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్సు ఫీజులపై రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి అవగాహన కల్పించారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
గ్రేటర్లో వాణిజ్య సంస్థలు, వ్యాపారస్తులను జీహెచ్ఎంసీ టార్గెట్ చేసింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి సంబంధిత వ్యాపార సంస్థలను సీజ్ చేస్తున్నది. అంతేకాకుండా ట్రేడ్�
లక్షలాది రూపాయల వ్యాపారాలు సాగించే వ్యాపారసంస్థలకు ట్రేడ్ లైసెన్సులు జారీచేయాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. చిన్న వ్యాపారులకు మాత్రం నోటీసులు జారీచేస్తూ హెచ్చరిస్తున్నారు.
గ్రేటర్ కార్పొరేషన్ ఆదాయన్ని పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నది. ప్రధానమైన ఆదాయ వనరుగా వస్తున్న ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సుల ఫీజు వసూళ్లలో లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నా..ఆ మేరకు ఆశ
2025-26 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ రూ.8,440 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా ప్రతిపాదనలను సోమవారం జరిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగ�
2025-26 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ రూ.8,440 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా ప్రతిపాదనలను సోమవారం జరిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగ�
మున్సిపల్ శాఖ పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు సత్వర సేవలు అందిస్తున్నది. గతంలో మున్సిపాలిటీల్లో పనులు కావాలంటే ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిన సందర్భాలు అనేక
ట్రేడ్ లైసెన్స్లు రెన్యువల్కు గడు వు తేదీ దగ్గర పడుతుండడంతో వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేసుకునేందుకు అధికారులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు.
జవహర్నగర్ కార్పొరేషన్లో స్క్రాప్ దుకాణాలు రోజుకోకటి వెలుస్తుంది. కండ్ల ముందే అగ్ని ప్రమాదాల ఘటనలు ఎన్నో చూస్తున్నాం... ప్రమాదం మనవద్దకు రాకముందే గుర్తిస్తే బాగుంటుందని జవహర్నగర్ ప్రజలు వేడుకుంట�