టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని.. కేసీఆర్, హరీశ్రావుపై చేసిన వ్యాఖ్యల్లో ఆవగింజంతైనా నిజాలు లేవని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాద
TPCC President | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్లో ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న ఆరు స్థానలలో గాను మూడు లేదా నాలుగు బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపింది.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుపై సొంత పార్టీలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత గాంధీభవన్ వరకూ చేరింది. సామేలు ఒంటెత్తు పోకడలు, కక్షపూరిత ధోరణితో తాము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆ పార్టీ నేతలు
Congress | యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం తప్పేనని, ఇది సరైన పద్ధతి కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ మంగళవారం �
చట్టం ముందు అందరూ సమానులేనని, తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తే కేసు పెట్టొద్దా? అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలన మొత్తం ఇంటి నుంచే నడిపిస్తున్నారు. కొన్ని వారాలుగా ముఖ్యమైన అధికారిక సమీక్షలు, కీలక అంశాలపై పార్టీ ముఖ్యనేతలతో చర్చలన్నీ జూబ్లీహిల్స్లోని తన నివాసంలోనే నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలను సైతం రాజకీయ వేదికలుగా మార్చుతున్నది. ఆలయ కమిటీల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లను సభ్యులుగా నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నది.