నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివారం బత్తిని సోదరుల చేపమందు ప్రసాదాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్, నాయకుడు మధుయాష్కీ ఆదివారం ప్రారంభి�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పై సొంత పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీ అధికారంలోకి వచ్చినా కార్యకర్తలు నిరాశగా ఉన్నారని మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏమా త్రం బాగోలేదని టీపీసీస�
గడిచిన 50 ఏండ్లలో వీ హనుంతరావు, కే కేశవరావు, డీ శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య లాంటి తెలంగాణ బీసీ నాయకులు పీసీసీ అధ్యక్షులు అయ్యారు కానీ, ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తా�
నామినేటెడ్ పదవులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెలాఖరుకు పదవులు భర్తీ చేయనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. ఈ నెలాఖరులోపు పీసీసీ కార్యవర్గ ఏర్పాటు కూడా పూర్తి చేయాలని నిర్ణయించినట్�
కాంగ్రెస్ .. పార్టీ ఫిరాయింపులకు(ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం) వ్యతిరేకమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. ఈ మేరకు గురువారం మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ సోయం బాపూరావును �
దశాబ్దాలుగా జెండా మోసిన వారిని కాదని వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. పార్టీ తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్లో గురువారం రోడ్డుపై బైఠాయించారు. బీర్కూర�