Tour | కరోనా ఫస్ట్ వేవ్.. అసలు ఉంటామో లేదో అనే భయం. సెకండ్ వేవ్.. ఉంటాం కానీ, బయటికి వెళ్లొద్దనే భద్రత. థర్డ్ వేవ్.. బయట తిరిగినా మాస్క్ పెట్టుకుంటే చాలనే భరోసా. ఇకనుంచి బేఫికర్. ఎక్కడికైనా వెళ్లొచ్చు. ప్రప
సృష్టిలో ప్రతి జీవీ ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోవాల్సిందే! కానీ, మట్టికి కూడా మట్టికొట్టుకుపోవాల్సిన దుస్థితి వస్తే? ఆ ప్రశ్నే.. ఆధ్యాత్మికవేత్త జగ్గీ వాసుదేవ్ను కలవరపరిచింది. ‘గమనిస్తున్నారా? మనమంతా ఆడు
Minister KTR | రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) పది రోజులపాటు అమెరికాలో పర్యటించినున్నారు. ఈ నెల 29 వరకు సాగనున్న ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ ప్రముఖ కంపెనీలను సందర్శిస్తారు.
జాతీయం సైన్స్ డే నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి 28న నిర్వహించారు. 1928, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించారు. దీనికి గుర్తుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా గుర్తిస్తూ కేంద్రం 1986 నుంచి నిర్వ�
రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, రక్షణ కార్యక్రమాలపై భారీఎత్తున ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ�
హైదరాబాద్ :మహమ్మారి అత్యంత ప్రభావితం చేసిన రంగాల్లో పర్యాటక రంగం కూడా ఉండగా దాదాపు రెండేళ్ల తర్వాత కాస్త కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలు పరిమితంగా తిరిగి ప్రారంభమవుతున�
అమరావతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈనెల 19న విశాఖపట్టణానికి రానున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 19న ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ నగరానికి చేరుకుని �
ఖమ్మం: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్రెడ్డి శనివారం ఓ ప్రకటన�
ఖమ్మం:కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై గోవాలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం బయలుదేరి వె�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావ ప్రాంతాలో ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు కడప, తిరుపతి, నెల్లూరులో వరద బాధితులను పరామర్శించనున్నారు.
Ranjith on Wheels | తండ్రి అకాల మరణంతో కుంగిపోయిన ఆ యువకుడు.. ఆయన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు పెద్ద సాహసాన్నే చేశాడు. సైకిల్పై 92 రోజుల్లో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేపట్టాడు. ఈ సుదీర్ఘ ‘భారత్ యాత్ర’ను తండ్రితోపాట