ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెం అభివృద్దికి రూ.6కోట్ల సుడా నిధులు కేటాయించినట్లు స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తెలిపారు. గ్రామాల అవసరా�
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఒడిశాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల అనుమతుల కోసం సింగరేణి సంస్థ ఉన్నతాధికారుల బృందం సోమ, మంగళవారాల్లో ఆ రాష్ట్రంలో పర్యటించింది. నైనీ బొగ్గు బ్లాకు రెండో దశకు అటవీ భూమ
టీకా వేసుకున్నవారినే రానిస్తామని వెల్లడిఇస్లామాబాద్, ఆగస్టు 22: పాకిస్తాన్లోని కర్తార్పూర్లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ యాత్ర వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నది. రెండు డోసుల కరోనా టీకా వేసుకొ�
కూతురు/ కొడుకు పెండ్లి చేసిన తర్వాత ఏడాది వరకు యజమాని తీర్థ యాత్రలు చేయకూడదని అంటారు ఎందుకు? యాత్రలకు వెళ్తే దోషమా ? తాటి లక్ష్మణ్, హైదరాబాద్ పెండ్లి అనేది శుభకార్యం. కూతురుకు గానీ, కొడుకుకు గానీ పెండ్లి
Om Birla : ఏపీలో స్పీకర్ ఓం బిర్లా రెండు రోజుల పర్యటన | లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రెండు రోజుల పాటు ఏపీలోని చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం మధ్
ఇన్ని రోజులూ నాలుగు గోడలమధ్య చాలామందికి ఊపిరాడలేదు. ఇప్పుడిప్పుడే జనం ఫ్యామిలీతో పిక్నిక్లు, టూర్లు ప్లాన్ చేస్తున్నారు. అయితే, కరోనా వైరస్ పూర్తిగా అంతం కాలేదని గుర్తు పెట్టుకోవాలి. అడపాదడపా కేసులు
ఢిల్లీ,జూలై :ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఆయన టూర్ లో భాగంగా అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించడంతో పాటు,కొన్నిపథకాలకు శంకుస్థాపనలు చేయ�
వృత్తి వ్యవహారాల నుంచి కాస్త విశ్రాంతి తీసుకొని విహార యాత్రను ఆస్వాదిస్తోంది మంగళూరు సుందరి పూజాహెగ్డే. సాగర తీరంలో సరదాగా గడుపుతూ ఈ భామ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నా�
ఢాకా : బంగ్లాదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన శనివారం కొనసాగనుంది. నైరుతి షాట్ఖిరా, గోపాల్గంజ్లోని జశోరేశ్వరి, ఓర్కాండి దేవాలయాల్లో పూజలు చేయనున్నారు. భారత్తో పాటు పక్కనే ఉన్న దేశాల్లోని 51 శక్తిపీ�
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనను ఆ దేశంలోని కొందరు వ్యతిరేకించారు. శుక్రవారం పలు చోట్ల జరిగిన నిరసనలు హింసకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో నలుగురు మరణించగా పలువు�
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు బంగ్లాదేశ్లో పర్యటించనున్నారు. కొవిడ్ వ్యాప్తి అనంతరం విదేశీ పర్యటన చేయడం తొలిసారి. ఉదయం 7.45 గంటలకు బంగ్లాకు బయలుదేరి 10గంటలకు ఢాకా చేరు�
న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ ఏప్రిల్లో భారత పర్యటన సందర్భంగా చెన్నై సందర్శిస్తారని భావిస్తున్నారు. జాన్సన్ వచ్చే నెల 26న భారత్కు రానున్నారు. జాన్సన్ చెన్నై పర్యటన ఖరారైందని, తమిళనా�