2022 సెప్టెంబర్లో భారత్లో లాంఛ్ అయిన ఐఫోన్ 14ను (iPhone 14) ఈకామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్లో కేవలం రూ. 37,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిపి ఈ డ్రీం ఫోన్ను అతి తక్కువ ధరకు �
శాంసంగ్ గెలాక్సీ ఏ34, గెలాక్సీ ఏ54 పేరుతో ఇటీవల రెండు ఏ సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసిన శాంసంగ్ తాజాగా బడ్జెట్ స్మార్ట్ఫోన్పై కసరత్తు సాగిస్తోంది. అందుబాటు ధరలో గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్�
ఈ ఏడాది చివరిలో కస్టమర్ల ముందుకు రానున్న ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫీచర్లలో కీలక అప్గ్రేడ్లతో ఈ ప్రీమియం ఫోన్లు ఆకట్టుకోనున్నాయి.
ఎంట్రీ లెవెల్ యూజర్ల కోసం మోటో ఈ13ను కస్టమర్ల ముందుకు తెచ్చిన కొద్ది వారాల తర్వాత కంపెనీ లేటెస్ట్గా మోటో జీ73 5జీని ( Moto G73 5G) భారత్లో లాంఛ్ చేసింది.
రూ. 30,000లోపు బడ్జెట్లో మెరుగైన ఫీచర్లతో కూడిన 5జీ స్మార్ట్ఫోన్లు (Best 5G phones) అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలో ఐక్యూ00 నియో7, పోకో ఎక్స5 ప్రొ వంటి బెస్ట్ 5జీ ఫోన్లు లభిస్తున్నాయి.